1931: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009) |
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009) |
||
* [[అక్టోబర్ 15]]: [[ఎ.పి.జె.అబ్దుల్ కలాం]], భారత మాజీ [[రాష్ట్రపతి]]. |
* [[అక్టోబర్ 15]]: [[ఎ.పి.జె.అబ్దుల్ కలాం]], భారత మాజీ [[రాష్ట్రపతి]]. |
||
* [[ |
* [[డిసెంబరు 5]]: [[చాట్ల శ్రీరాములు]], ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు. |
||
* [[డిసెంబరు 21]]: [[అవసరాల రామకృష్ణారావు]], కథ, నవల రచయిత. (మ.2011) |
* [[డిసెంబరు 21]]: [[అవసరాల రామకృష్ణారావు]], కథ, నవల రచయిత. (మ.2011) |
||
07:37, 13 జూన్ 2015 నాటి కూర్పు
1931 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1928 1929 1930 - 1931 - 1932 1933 1934 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 10: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
- గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
జననాలు
- మార్చి 2: మిఖాయిల్ గోర్భచెవ్, సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు.
- ఏప్రిల్ 6: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
- జూలై 29: డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి, ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సిని రచయిత.
- జూలై 30: పులికంటి కృష్ణారెడ్డి, ప్రసిద్ధ రచయిత .
- ఆగస్టు 15: నాగభైరవ కోటేశ్వరరావు ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (మ.2008)
- ఆగస్టు 20: బి.పద్మనాభం , హాస్యనటుడు. (మ.2010)
- ఆగస్టు 6: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు
- సెప్టెంబరు 8: తంగి సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009)
- అక్టోబర్ 15: ఎ.పి.జె.అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ట్రపతి.
- డిసెంబరు 5: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు.
- డిసెంబరు 21: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)
మరణాలు
- ఫిబ్రవరి 6: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)
- ఫిబ్రవరి 27: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు.
- మార్చి 23: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- మార్చి 23: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- అక్టోబర్ 18: థామస్ ఆల్వా ఎడిసన్, మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)