ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న చిన్న సవరణలు చేశాను
చి అక్షరదోషాల సవరణ (పేర్లలో తప్ప )
పంక్తి 2: పంక్తి 2:
{{శుద్ధి}}
{{శుద్ధి}}


ఋషిశృంగ మహర్షి గురించి రామాయణములొని బాలా కాండములొ వివరించబడింది. [[దశరధుడు|దశరధ మహారాజు]] మంత్రి అయిన సుమంతుడు ఋషిశృంగుడి వృత్తాంత్తన్ని వివవిస్తాడు. సుమంతుడు తాను సనత్కుమారుడు ఋషులకు చెప్పుంచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేధ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు.
ఋషిశృంగ మహర్షి గురించి [[రామాయణము]]లోని [[బాల కాండము]]లో వివరించబడింది. [[దశరథుడు|దశరథ మహారాజు]] మంత్రి అయిన సుమంతుడు ఋషిశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు. <!--ఈ వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
==ఋషిశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
==ఋషిశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
విభండక మహర్షి అనే మహర్షి ఉండేవాడు, ఆయన్ ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తు8ంది. ఆ ఊర్వశి చూసి విభంగక మహర్షి తన వీర్యాన్ని సరోవరములొ విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని ఒక జింక త్రాగుతుంది. ఆ జింకకు గర్భం ధరించి జింక కొమ్ము కవ బాలకుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋషిశృంగుడు అని పేరు పెడతాడు. ఋషి శృంగుడికి సకల విద్యలు, వేదాలు వేదాంగాలు, య్ఞాన్లు, యాజాది క్రతువులు తానే గురువై విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋషిశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.
విభండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని ఒక జింక త్రాగుతుంది. ఆ జింక గర్భం ధరించి జింక కొమ్ము కల బాలకుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋషిశృంగుడు అని పేరు పెడతాడు. ఋషి శృంగుడికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు, యాగాది క్రతువులు తానే గురువై విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋషిశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.


ఋషిశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములొ పురుషులు స్త్రీలు అనే తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటొ తైలయదు. ఆ ఋషిశృంగుద్డిని చూస్తె జ్వలిస్తున్న అగ్ని గుండము వలే ఊండేవాడు.
ఋషిశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములో పురుషులు - స్త్రీలు అనే తారతమ్యములు అతనికి తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋషిశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
==అంగరాజ్యములొ క్షామము==
==అంగరాజ్యములో క్షామము==
ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలొ వర్షాలు పడడం మానేసి అనావృష్టి క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీని పర్యవసానముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగ వారు ఋషిశృంగుడిని రాజ్యములొకి తెప్పిస్తే రాజ్యములొ తిరిగి వర్షాలు పడతాయి అని చెబుతారు. ఆ మాటలు విన్న రోమపాదుడు వేంటనే ఋషిశ్రంగుడిని రాజ్యములొకి ప్రవేశపెట్ట మంటాడు.
ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా వారు ఋషిశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములోకి ప్రవేశపెట్ట మంటాడు.


==వేశ్యల ఉపాయము==
==వేశ్యల ఉపాయము==
[[బొమ్మ:ఋషి శృంగడు.jpg|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు]]
[[బొమ్మ:ఋషి శృంగడు.jpg|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు]]
అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలొ పెరుగుచున్నడని ఆయన విషయ సుఖాలంటే తెలియవని ఆయనను రాజ్యంలోకి తెప్పించడం కష్టమని దానికి తరుణోపాయముగా వేశ్యలని విభండక మహర్షి ఆశ్రమమములో లేని సమయములొ పంపమని చెబుతారు.
అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఆయనకు విషయ సుఖాలంటే తెలియవని, ఆయనను రాజ్యంలోకి రప్పించడం కష్టమని, దానికి తరుణోపాయము వేశ్యలని విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో పంపమని చెబుతారు.


మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు నాట్యాలు ఆడతారు. ఆశభలాకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూశి విభండక మహర్షి ఆశ్రమములొ లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుదు వారికి(వేశ్యలౌ) అర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చె సమయం అయ్యందని భావించె వెళ్ళి పోతు వెళ్ళి పోతు ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు, నాట్యాలు ఆడతారు. ఆ శబ్దాలకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుడు వారికి(వేశ్యలకు) ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.


ఆకౌగిలించుకొన్న తరువాత విషయ వాంచలు లేని ఋషిశృంగుడికి కూడా వారిన్ చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుచూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంత అంగదేశములొ అడుగు పెడతాడు. అప్పుడు అడుగు పెట్టిన వేంటనే అంగదేశలొ వర్షము పడుతుండి.
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋషిశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.


==ఋషిశృంగుడు - శాంతల వివాహము==


కపటనాటకము ద్వారా ఋషిశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రైన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.


రోమపాదుడు తన కూతురైన శాంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


==ఋషిశృంగుడు శాంతల వివాహము==
కపటనాటకము ద్వారా ఋషిశృంగుడిని తీసుకొని వచ్చిన విషాన్ని ఋషికి చెపి అయాన తండ్రైన విభండక మహర్షి నుంది అభ్యాని కోరుకొంటారు.

రోమపాడుడు తన కూతురైన శంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


==కిగ్గా లొ ఋషిశృంగ మహర్షి గుడి==
==కిగ్గా లొ ఋషిశృంగ మహర్షి గుడి==
ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటికి [[శృంగేరి]]కి 10 మైళ్ల దూరములో [[కిగ్గా]] అనే గ్రామములొ ఉంది. శృంగేరి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.
ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటి [[శృంగేరి]]కి 10 మైళ్ల దూరములో [[కిగ్గా]] అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.


{{రామాయణం}}
{{రామాయణం}}

09:57, 28 జూన్ 2007 నాటి కూర్పు

ఋషిశృంగ మహర్షి గురించి రామాయణములోని బాల కాండములో వివరించబడింది. దశరథ మహారాజు మంత్రి అయిన సుమంతుడు ఋషిశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. సుమంతుడు తాను సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు.

ఋషిశృంగుడి జననము - విద్యాబుద్ధులు

విభండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని ఒక జింక త్రాగుతుంది. ఆ జింక గర్భం ధరించి జింక కొమ్ము కల బాలకుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋషిశృంగుడు అని పేరు పెడతాడు. ఋషి శృంగుడికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞాలు, యాగాది క్రతువులు తానే గురువై విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋషిశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.

ఋషిశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములో పురుషులు - స్త్రీలు అనే తారతమ్యములు అతనికి తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋషిశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.

అంగరాజ్యములో క్షామము

ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా వారు ఋషిశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములోకి ప్రవేశపెట్ట మంటాడు.

వేశ్యల ఉపాయము

వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు
వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు

అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఆయనకు విషయ సుఖాలంటే తెలియవని, ఆయనను రాజ్యంలోకి రప్పించడం కష్టమని, దానికి తరుణోపాయము వేశ్యలని విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో పంపమని చెబుతారు.

మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు, నాట్యాలు ఆడతారు. ఆ శబ్దాలకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుడు వారికి(వేశ్యలకు) ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.

వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋషిశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.

ఋషిశృంగుడు - శాంతల వివాహము

కపటనాటకము ద్వారా ఋషిశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రైన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.

రోమపాదుడు తన కూతురైన శాంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు

కిగ్గా లొ ఋషిశృంగ మహర్షి గుడి

ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.

బయటి లింకులు