శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) →వెలుపలి లింకులు: clean up using AWB |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB |
||
పంక్తి 103: | పంక్తి 103: | ||
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5] |
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5] |
||
==గ్రామంలోని విశేషాలు== |
==గ్రామంలోని విశేషాలు== |
||
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి |
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్థి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4] |
||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
పంక్తి 122: | పంక్తి 122: | ||
{{వెల్దుర్తి(గుంటూరు) మండలంలోని గ్రామాలు}} |
{{వెల్దుర్తి(గుంటూరు) మండలంలోని గ్రామాలు}} |
||
⚫ | |||
{{గుంటూరు జిల్లా}} |
{{గుంటూరు జిల్లా}} |
||
⚫ |
01:39, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
శిరిగిరిపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°19′19″N 79°19′26″E / 16.321949°N 79.324023°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ చినఏసయ్య |
జనాభా (2001) | |
- మొత్తం | 9,579 |
- పురుషులు | 4,041 |
- స్త్రీలు | 4,014 |
- గృహాల సంఖ్య | 1,764 |
పిన్ కోడ్ | 522 613 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
శిరిగిరిపాడు, గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642. [1] ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
గ్రామములో మౌలిక వసతులు
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.
గ్రామ పంచాయతీ
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5] & [6]
- వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
గ్రామంలోని విశేషాలు
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్థి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,041, మహిళల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గ్రుహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
సమీప గ్రామాలు
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ.
సమీప మండలాలు
ఉత్తరాన మాచెర్ల మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం, తూర్పున దుర్గి మండలం, దక్షణాన యర్రగొండపాలెం మండలం.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-9; 13వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వ పేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వ పేజీ.