మొనగాళ్ళకు మొనగాడు: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
== చిత్రకథ == |
== చిత్రకథ == |
||
రమేష్ (హరనాథ్) ఒక యవ ఇఇజనీర్. అతనికి ఒక ధనికుని కూతురు (కృష్ణకుమారి) తో పరిచయమై, అది కాస్తా ప్రణయంగా మారుతుంది. రమేష్ దగ్గర ఉన్న ఫాక్టరీ ప్లాన్ అతని ప్రియురాలి తండ్రికి నచ్చుతుంది. ఫ్యాక్టరీ సైట్ కి వెళ్తున్న తోటి ప్రయాణికురాలి పెట్టె రమేష్ పెట్టె మారతాయి. మారిన పెట్టెలో భ్యాంక్ నుండి దోచుకోబడ్డ డబ్బు ఉంది. దానితో రమేష్ ను అరెస్ట్ చేస్తారు. రమేష్ ను జైల్ లోనే చంపాలని కత్తుల రత్తయ్య (ఎస్.వి.రంగారావు) అనే కిరాయి రౌడిని దొంగలముఠా సంప్రదిస్తుంది. రమేష్ ని జైల్ నుండి తప్పించి దొంగల ముఠాతో బేరసారాలు సాగిస్తాడు కత్తల రత్తయ్య. కత్తుల రత్తయ్యపై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు రమేష్ ప్రియురాలు అతనికి |
రమేష్ (హరనాథ్) ఒక యవ ఇఇజనీర్. అతనికి ఒక ధనికుని కూతురు (కృష్ణకుమారి) తో పరిచయమై, అది కాస్తా ప్రణయంగా మారుతుంది. రమేష్ దగ్గర ఉన్న ఫాక్టరీ ప్లాన్ అతని ప్రియురాలి తండ్రికి నచ్చుతుంది. ఫ్యాక్టరీ సైట్ కి వెళ్తున్న తోటి ప్రయాణికురాలి పెట్టె రమేష్ పెట్టె మారతాయి. మారిన పెట్టెలో భ్యాంక్ నుండి దోచుకోబడ్డ డబ్బు ఉంది. దానితో రమేష్ ను అరెస్ట్ చేస్తారు. రమేష్ ను జైల్ లోనే చంపాలని కత్తుల రత్తయ్య (ఎస్.వి.రంగారావు) అనే కిరాయి రౌడిని దొంగలముఠా సంప్రదిస్తుంది. రమేష్ ని జైల్ నుండి తప్పించి దొంగల ముఠాతో బేరసారాలు సాగిస్తాడు కత్తల రత్తయ్య. కత్తుల రత్తయ్యపై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు రమేష్ ప్రియురాలు అతనికి ప్రాథమిక చికిత్స చేసి, ఊరట కలగ చేస్తుంది. రమేష్ ప్రియురాలు త న చెల్లెలు వంటిదని, రమేష్ ని దొంగల ముఠా బారి నుండి కాపాడతానని కత్తులరత్తయ్య అంటాడు. ప్రకాష్ (బాలయ్య) అనే పోలీస్ అధికారి కత్తల రత్తయ్యని వెంబడిస్తూ రమేష్ ని కలిసి, కత్తల రత్తయ్య మోసగాడని, దొంగల ముఠాతో బేరం కుదిరితే రమేష్ కి ఆపద తలబెడతాడని హెచ్చరిస్తాడు. దొంగలముఠాకి, కత్తుల రత్తయ్యకి మధ్య దోబుచులాట జరుగుతంది. చివరకు ప్రకాష్ దొంగల ముఠానాయకుడని, కత్తుల రత్తయ్య పోలీస్ ఆఫిసర్ అని తెలుస్తుంది. ప్రకాష్ రమేష్ ను,అతని ప్రియురాలిని షీల్డ్ చేసి మోటారు బోట్ లో పారి పోవాలని చూస్తాడు. కానీ, రమేష్, ప్రకాష్ పోటీ బడి బోట్ గమనాన్ని మార్చే ప్రయత్నంలో బోట్ స్టీరింగ్ విరిగి పోతుంది. రమేష్, ప్రియురాలు ఒడ్డుకు చేరతారు. బోట్ కొండని ఢీకొంటుంది. బయటపడ్డ ప్రకాష్నుపోలీసులు అరెస్ట్ చేస్తారు. |
||
== ప్రత్యేకతలు == |
== ప్రత్యేకతలు == |
||
* ఇది మోడరన్ ధియోటర్స్ నిర్మించిన 102 వ సినిమా. |
* ఇది మోడరన్ ధియోటర్స్ నిర్మించిన 102 వ సినిమా. |
||
* ఈ సినిమాలో '''వచ్చామే నీకోసం.. మెచ్చామే నీ వేషం''' అనే ఒక ఖవాళి జుగల్ బందీ పాట ఉంది. ఆ పాటను ఎస్.వి.రంగారావు, హర్ నాధ్ లతో నటి సావిత్రి అభినయించారు, |
* ఈ సినిమాలో '''వచ్చామే నీకోసం.. మెచ్చామే నీ వేషం''' అనే ఒక ఖవాళి జుగల్ బందీ పాట ఉంది. ఆ పాటను ఎస్.వి.రంగారావు, హర్ నాధ్ లతో నటి సావిత్రి అభినయించారు, |
||
* ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటన అమోఘం . కత్తుల రత్తయ్య పచ్చి నెత్తురు తాగుతాడు డైలాగ్ చాలా పాపులర్. |
* ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటన అమోఘం . కత్తుల రత్తయ్య పచ్చి నెత్తురు తాగుతాడు డైలాగ్ చాలా పాపులర్. |
||
* బాలయ్య పాత్ర పోషణ కూడా ప్రత్యేకంగా పేర్కోనదగినదే. |
* బాలయ్య పాత్ర పోషణ కూడా ప్రత్యేకంగా పేర్కోనదగినదే. |
||
* మూలంలో దొంగలముఠా నాయకుడి పాత్ర మరణిస్తుంది. తెలుగులో కథను మార్చి పాత్రను బ్రతికించారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. |
* మూలంలో దొంగలముఠా నాయకుడి పాత్ర మరణిస్తుంది. తెలుగులో కథను మార్చి పాత్రను బ్రతికించారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. |
||
*సినిమా చివరి దాకా కత్తుల రత్తయ్య పోలీస్ ఇన్సెపెక్టర్ అని, ప్రకాష్ దొంగల నాయకుడని ఆలోచన రానీయకుండా సస్పెన్స్ ను కడదాకా కొన సాగించడం గొప్ప విషయం. |
*సినిమా చివరి దాకా కత్తుల రత్తయ్య పోలీస్ ఇన్సెపెక్టర్ అని, ప్రకాష్ దొంగల నాయకుడని ఆలోచన రానీయకుండా సస్పెన్స్ ను కడదాకా కొన సాగించడం గొప్ప విషయం. |
||
* ఒక సారి సినిమా చూసిన తరువాత సస్పెన్స్ విడిపోతుంది. కానీ సినిమా పదేపదే చూడడానికి కూడా బాగుంటుంది. |
* ఒక సారి సినిమా చూసిన తరువాత సస్పెన్స్ విడిపోతుంది. కానీ సినిమా పదేపదే చూడడానికి కూడా బాగుంటుంది. |
||
* ఈ సినిమా లో ఎక్కువ పాటలు పి బి శ్రీనివాస్ పాడారు. నేనున్నది నీలోనే పాట కు సౌబార్ జనమ్ లేంగే (రఫీ) పాట ఆధారం.అలాగే జబ్ ప్యార్ కిసీసె హోతాహై చిత్రంలోని సౌ సాల్ పెహ్లే ముఝే తుమ్సె ప్యార్ థా అధారంగా "అందాల .........." పాట తయారయ్యింది. పైన పేర్కొన్న ఖవాలీ కి ఆధారం హిందీ చిత్రంలో (ఉస్తాదోం కే ఉస్తాద్) లో ఉంది. |
* ఈ సినిమా లో ఎక్కువ పాటలు పి బి శ్రీనివాస్ పాడారు. నేనున్నది నీలోనే పాట కు సౌబార్ జనమ్ లేంగే (రఫీ) పాట ఆధారం.అలాగే జబ్ ప్యార్ కిసీసె హోతాహై చిత్రంలోని సౌ సాల్ పెహ్లే ముఝే తుమ్సె ప్యార్ థా అధారంగా "అందాల .........." పాట తయారయ్యింది. పైన పేర్కొన్న ఖవాలీ కి ఆధారం హిందీ చిత్రంలో (ఉస్తాదోం కే ఉస్తాద్) లో ఉంది. |
13:57, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
మొనగాళ్ళకు మొనగాడు (1965 తెలుగు సినిమా) | |
తారాగణం | ఎస్.వి.రంగారావు, హరనాథ్, కృష్ణకుమారి, బాలయ్య, చలం, ప్రభాకర రెడ్డి |
---|---|
సంగీతం | వేదా |
నిర్మాణ సంస్థ | మోడరన్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శతాధిక చిత్రాలు నిర్నించిన మోడరన్ థియేటర్స్, సేలం నిర్మించిన చిత్రం. ఉస్తాందోకి ఉస్తాద్ హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించ బడింది. ఇది ఒక సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమా.
చిత్రకథ
రమేష్ (హరనాథ్) ఒక యవ ఇఇజనీర్. అతనికి ఒక ధనికుని కూతురు (కృష్ణకుమారి) తో పరిచయమై, అది కాస్తా ప్రణయంగా మారుతుంది. రమేష్ దగ్గర ఉన్న ఫాక్టరీ ప్లాన్ అతని ప్రియురాలి తండ్రికి నచ్చుతుంది. ఫ్యాక్టరీ సైట్ కి వెళ్తున్న తోటి ప్రయాణికురాలి పెట్టె రమేష్ పెట్టె మారతాయి. మారిన పెట్టెలో భ్యాంక్ నుండి దోచుకోబడ్డ డబ్బు ఉంది. దానితో రమేష్ ను అరెస్ట్ చేస్తారు. రమేష్ ను జైల్ లోనే చంపాలని కత్తుల రత్తయ్య (ఎస్.వి.రంగారావు) అనే కిరాయి రౌడిని దొంగలముఠా సంప్రదిస్తుంది. రమేష్ ని జైల్ నుండి తప్పించి దొంగల ముఠాతో బేరసారాలు సాగిస్తాడు కత్తల రత్తయ్య. కత్తుల రత్తయ్యపై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు రమేష్ ప్రియురాలు అతనికి ప్రాథమిక చికిత్స చేసి, ఊరట కలగ చేస్తుంది. రమేష్ ప్రియురాలు త న చెల్లెలు వంటిదని, రమేష్ ని దొంగల ముఠా బారి నుండి కాపాడతానని కత్తులరత్తయ్య అంటాడు. ప్రకాష్ (బాలయ్య) అనే పోలీస్ అధికారి కత్తల రత్తయ్యని వెంబడిస్తూ రమేష్ ని కలిసి, కత్తల రత్తయ్య మోసగాడని, దొంగల ముఠాతో బేరం కుదిరితే రమేష్ కి ఆపద తలబెడతాడని హెచ్చరిస్తాడు. దొంగలముఠాకి, కత్తుల రత్తయ్యకి మధ్య దోబుచులాట జరుగుతంది. చివరకు ప్రకాష్ దొంగల ముఠానాయకుడని, కత్తుల రత్తయ్య పోలీస్ ఆఫిసర్ అని తెలుస్తుంది. ప్రకాష్ రమేష్ ను,అతని ప్రియురాలిని షీల్డ్ చేసి మోటారు బోట్ లో పారి పోవాలని చూస్తాడు. కానీ, రమేష్, ప్రకాష్ పోటీ బడి బోట్ గమనాన్ని మార్చే ప్రయత్నంలో బోట్ స్టీరింగ్ విరిగి పోతుంది. రమేష్, ప్రియురాలు ఒడ్డుకు చేరతారు. బోట్ కొండని ఢీకొంటుంది. బయటపడ్డ ప్రకాష్నుపోలీసులు అరెస్ట్ చేస్తారు.
ప్రత్యేకతలు
- ఇది మోడరన్ ధియోటర్స్ నిర్మించిన 102 వ సినిమా.
- ఈ సినిమాలో వచ్చామే నీకోసం.. మెచ్చామే నీ వేషం అనే ఒక ఖవాళి జుగల్ బందీ పాట ఉంది. ఆ పాటను ఎస్.వి.రంగారావు, హర్ నాధ్ లతో నటి సావిత్రి అభినయించారు,
- ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటన అమోఘం . కత్తుల రత్తయ్య పచ్చి నెత్తురు తాగుతాడు డైలాగ్ చాలా పాపులర్.
- బాలయ్య పాత్ర పోషణ కూడా ప్రత్యేకంగా పేర్కోనదగినదే.
- మూలంలో దొంగలముఠా నాయకుడి పాత్ర మరణిస్తుంది. తెలుగులో కథను మార్చి పాత్రను బ్రతికించారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
- సినిమా చివరి దాకా కత్తుల రత్తయ్య పోలీస్ ఇన్సెపెక్టర్ అని, ప్రకాష్ దొంగల నాయకుడని ఆలోచన రానీయకుండా సస్పెన్స్ ను కడదాకా కొన సాగించడం గొప్ప విషయం.
- ఒక సారి సినిమా చూసిన తరువాత సస్పెన్స్ విడిపోతుంది. కానీ సినిమా పదేపదే చూడడానికి కూడా బాగుంటుంది.
- ఈ సినిమా లో ఎక్కువ పాటలు పి బి శ్రీనివాస్ పాడారు. నేనున్నది నీలోనే పాట కు సౌబార్ జనమ్ లేంగే (రఫీ) పాట ఆధారం.అలాగే జబ్ ప్యార్ కిసీసె హోతాహై చిత్రంలోని సౌ సాల్ పెహ్లే ముఝే తుమ్సె ప్యార్ థా అధారంగా "అందాల .........." పాట తయారయ్యింది. పైన పేర్కొన్న ఖవాలీ కి ఆధారం హిందీ చిత్రంలో (ఉస్తాదోం కే ఉస్తాద్) లో ఉంది.