2012: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925) |
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925) |
||
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930) |
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930) |
||
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్. |
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్. |
||
* [[సెప్టెంబరు 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949) |
|||
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947) |
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947) |
||
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915) |
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915) |
20:32, 10 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
2012 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2012
- జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
- జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
మార్చి 2012
- మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
ఏప్రిల్ 2012
- ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జూన్ 2012
- జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
జూలై 2012
- జులై 27 – ఆగష్టు12 – 2012 వేసవి ఒలింపిక్స్ లండన్
సెప్టెంబర్ 2012
- సెప్టెంబరు 2: నిర్మల్ లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
- సెప్టెంబరు 30: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
అక్టొబర్ 2012
మరణాలు
- జనవరి 3: సి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి.
- ఫిబ్రవరి 2:అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)
- జూన్ 8: కె.ఎస్.ఆర్.దాస్ తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు, ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
- జూన్ 9: పాలపర్తి వెంకటేశ్వర్లు, కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు.
- జూలై 18: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
- జూలై 29: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
- ఆగస్టు 5: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
- ఆగస్టు 7: సామల సదాశివ, ఆదిలాబాదు జిల్లా కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (జ.1928)
- ఆగస్టు 11: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
- ఆగష్టు 14: విలాస్రావు దేశ్ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
- ఆగస్టు 16: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
- ఆగష్టు 20: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
- ఆగష్టు 25: నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
- సెప్టెంబరు 6: చెరుకూరి సుమన్ జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్.
- సెప్టెంబరు 8: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
- సెప్టెంబరు 16: సుత్తివేలు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
- సెప్టెంబరు 21: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
- సెప్టెంబరు 24: అశ్వని , తెలుగు, తమిళ సినిమా నటి.
- సెప్టెంబరు 30: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
- అక్టోబరు 6: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1921)
- అక్టోబరు 20: అమరపు సత్యనారాయణ , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
- నవంబరు 2: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
- నవంబరు 15: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
- నవంబరు 17: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు.
- నవంబరు 30: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)