కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:


స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులు వకీలుగా పనిచేశాడు. ఆ తరువా బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులు వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.




పంక్తి 40: పంక్తి 40:


రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు<ref>మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm</ref>.
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు<ref>మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm</ref>.



== మరణం ==
== మరణం ==

17:11, 16 అక్టోబరు 2015 నాటి కూర్పు

కొత్త రఘురామయ్య
కొత్త రఘురామయ్య

కొత్త రఘురామయ్య


పదవీ కాలం
1,2,3,4,5,మరియు6 లోక్ సభ సభ్యులు

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 6, 1912
గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి
మరణం జూన్ 6, 1979
మతం హిందూమతము



కొత్త రఘురామయ్య (ఆంగ్లం: Kotha Raghuramaiah) (ఆగష్టు 6, 1912 - జూన్ 6, 1979).

జననం

1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.


స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులు వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.


1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ లోక్‌సభకు తెనాలి నుండి మరియు 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ లోక్‌సభకు గుంటూరు నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు[1].


రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[2].

మరణం

రఘురామయ్య జూన్ 6, 1979 లో పరమపదించాడు. ఆయన పేరు మీద నరసరావుపేట, దుగ్గిరాలలో రెండు కళాశాలలు నెలకున్నాయి.

మూలాలు

  1. లోక్‌సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx
  2. మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm

యితర లింకులు