బషీరుద్దీన్ ముహమ్మద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1931 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10: పంక్తి 10:
==రచనా వ్యాసంగము==
==రచనా వ్యాసంగము==
వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.
వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.

[[వర్గం:1931 జననాలు]]

16:44, 27 అక్టోబరు 2015 నాటి కూర్పు

బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ గారు గేయ రచయిత. వీరు ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు ప్రచురింపబడ్డాయి.

బాల్యము

నల్గొండ జిల్లా మర్యాలలో 1931 జనవరి 5న జన్మించారు.

  • తల్లిదండ్రులు ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌
  • కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి
  • చదువు: మెట్రిక్‌
  • ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగము చేసి పదవీ విరమణ పొందారు

రచనా వ్యాసంగము

వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.