పుత్రకామేష్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|దశరథునికి పాయస పాత్రను అందిస్తున్న యజ్ఞపురుషుడు]]
[[File:Sacrifices Yield Boon Giving Pudding.jpg|thumb|దశరథునికి పాయస పాత్రను అందిస్తున్న యజ్ఞపురుషుడు]]
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు.
'''పుత్రకామేష్టి''' లేదా '''పుత్రకామేష్టి యాగం''' [[రామాయణం]]లో [[దశరథుడు]] జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు [[రాముడు]], [[లక్ష్మణుడు]], [[భరతుడు]], [[శతృఘ్నుడు]] జన్మిస్తారు.

పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు. <br>


పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.

రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీ రాముడు, లక్ష్మణుడు, భరతుడుమరియు శతృఘ్నుడు జన్మించారు.


[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.
[[విశ్వామిత్రుడు]] తండ్రి [[కుశనాభుడు]] పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.

16:43, 18 జనవరి 2016 నాటి కూర్పు

దశరథునికి పాయస పాత్రను అందిస్తున్న యజ్ఞపురుషుడు

పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.

పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు. 


పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.

రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యం లో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదం లో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంభందించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీ రాముడు, లక్ష్మణుడు, భరతుడుమరియు శతృఘ్నుడు జన్మించారు.

విశ్వామిత్రుడు తండ్రి కుశనాభుడు పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.