ఔకు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 176: | పంక్తి 176: | ||
[[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి [[పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్]], శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, [[బనకచర్ల]] రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి. |
[[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి [[పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్]], శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, [[బనకచర్ల]] రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి. |
||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
;జనాభా (2011) - మొత్తం 50,452 - పురుషులు 25,381 - స్త్రీలు 25,071 |
|||
; |
|||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,198.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 7,372, మహిళల సంఖ్య 6,826, గ్రామంలో నివాస గృహాలు 2,650 ఉన్నాయి. |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,198.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 7,372, మహిళల సంఖ్య 6,826, గ్రామంలో నివాస గృహాలు 2,650 ఉన్నాయి. |
||
10:02, 30 జనవరి 2016 నాటి కూర్పు
ఔకు |
|
— మండలం — | |
కర్నూలు పటంలో ఔకు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఔకు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°13′00″N 78°07′00″E / 15.2167°N 78.1167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | ఔకు |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,452 |
- పురుషులు | 25,381 |
- స్త్రీలు | 25,071 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.54% |
- పురుషులు | 64.87% |
- స్త్రీలు | 37.23% |
పిన్కోడ్ | 518122 |
ఔకు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°13′00″N 78°07′00″E / 15.2167°N 78.1167°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | ఔకు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 11,760 |
- పురుషుల సంఖ్య | 7,372 |
- స్త్రీల సంఖ్య | 6,826 |
- గృహాల సంఖ్య | 2,650 |
పిన్ కోడ్ | 518 122 |
ఎస్.టి.డి కోడ్ |
ఔకు దక్షిణ దక్కన్ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము కర్నూలు జిల్లాలో ఒక మండలము. పిన్ కోడ్ : 518 122.
- ఇక్కడికి40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది.
చరిత్ర
ఔకు సంస్థానము 1473 కు పూర్వము విజయనగర సామ్రాజ్యము లో భాగముగా ఉండేది.
ఔకు సంస్థానాధీశులు
బుక్క | 1473-1481 |
బుక్క కుమారుడు (పేరు తెలియదు) | 1481-1508 |
తిమ్మ | 1508-1536 |
నల్ల తిమ్మ | 1536-1555 |
రఘునాథ | 1555-1558 |
పెద్ద క్రిష్ణమ | 1558-1588 |
చిన్న క్రిష్ణమ | 1588-1618 |
ఒలజాపతి I | 1618-1646 |
నరసింహ I | 1646-1668 |
రాఘవ | 1668-1691 |
పెద్ద కుమార రాఘవ | 1691-1735 |
అప్ప నరసింహ | 1735-1737 |
చెల్లమ | 1737-1739 |
నరసింహ II | 1739-1743 |
క్రిష్ణమ | 1743-1751 |
ఒలజాపతి II | 1751-1759 |
కుమార రాఘవ | 1759-1767 |
వెంకట నరసింహ | 1767-1771 |
నారాయణ | 1771-1785 |
కృష్ణ | 1785-1805 |
1805 తర్వాత ఔకు సంస్థానము హైదరాబాదు రాజ్యములో కలుపుకొనబడినది.
ఆర్థిక పరిస్థితి
శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 50,452 - పురుషులు 25,381 - స్త్రీలు 25,071
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,198.[1] ఇందులో పురుషుల సంఖ్య 7,372, మహిళల సంఖ్య 6,826, గ్రామంలో నివాస గృహాలు 2,650 ఉన్నాయి.
గ్రామాలు
- అన్నవరం, ఔకు
- చానుగొండ్ల
- చెన్నంపల్లె
- చెర్లపల్లె
- గుండ్ల సింగవరం
- జున్నూతల
- కునుకుంట్ల
- మెట్టుపల్లె
- నిచ్చెనమెట్ల
- ఔకు
- రామవరం
- సంగపట్నం
- సింగనపల్లె
- శివవరం
- సుంకేశుల
- ఉప్పలపాడు (అడ్డతీగల మండలం)
- వజ్రగిరి
- వేములపాడు