Coordinates: 14°35′48″N 77°40′41″E / 14.5967544°N 77.6779498999999°E / 14.5967544; 77.6779498999999

చియ్యేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100: పంక్తి 100:


{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]

06:23, 2 అక్టోబరు 2016 నాటి కూర్పు

చియ్యేడు
—  రెవిన్యూ గ్రామం  —
చియ్యేడు is located in Andhra Pradesh
చియ్యేడు
చియ్యేడు
అక్షాంశ రేఖాంశాలు: 14°35′48″N 77°40′41″E / 14.5967544°N 77.6779498999999°E / 14.5967544; 77.6779498999999
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం అనంతపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చియ్యేడు, అనంతపురం జిల్లా, అనంతపురం మండలానికి చెందిన గ్రామము.[1]. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.

మూలాలు

బయటి లింకులు

మూస:అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చియ్యేడు&oldid=1976056" నుండి వెలికితీశారు