1890: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 32: | పంక్తి 32: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[ఏప్రిల్ 11]]: [http://en.wikipedia.org/wiki/Joseph_Merrick జోసెఫ్ కేరీ మెర్రిక్], ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం [[ఆగష్టు 5]], [[1862]]). |
* [[ఏప్రిల్ 11]]: [http://en.wikipedia.org/wiki/Joseph_Merrick జోసెఫ్ కేరీ మెర్రిక్], ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం [[ఆగష్టు 5]], [[1862]]). |
||
* [[ఆగష్టు 23]]: [[పురుషోత్తమ చౌదరి]], తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803) |
* [[ఆగష్టు 23]]: [[పురుషోత్తమ చౌదరి]], తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803) |
||
* [[నవంబర్ 28]]: [[జ్యోతీరావ్ ఫులే]], మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త.(జ.1827) |
|||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
14:15, 2 నవంబరు 2016 నాటి కూర్పు
1890 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1887 1888 1889 - 1890 - 1891 1892 1893 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 23: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
- ఫిబ్రవరి 6: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)
- మే 19: హొ చి మిన్, వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (మ.1969)
- జూన్ 6: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
- ఆగష్టు 1: అనంతపంతుల రామలింగస్వామి, ప్రముఖ తెలుగు కవి. (మ.1977)
- ఆగష్టు 6: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (మ.1971)
- ఆగష్టు 7: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు. (మ.1979)
- సెప్టెంబర్ 15: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు.
- నవంబరు 16: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. (మ.1973)
- డిసెంబర్ 12: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)
- డిసెంబర్ 21: జోసెఫ్ ముల్లర్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- : ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ.1942)
మరణాలు
- ఏప్రిల్ 11: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఆగష్టు 5, 1862).
- ఆగష్టు 23: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
- నవంబర్ 28: జ్యోతీరావ్ ఫులే, మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త.(జ.1827)