సింగుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 106: పంక్తి 106:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ ప్రేమాజీ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ ప్రేమాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]

==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]

02:37, 5 డిసెంబరు 2016 నాటి కూర్పు

సింగుపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,656
 - పురుషుల సంఖ్య 1,811
 - స్త్రీల సంఖ్య 1,845
 - గృహాల సంఖ్య 1,150
పిన్ కోడ్ 522 264
ఎస్.టి.డి కోడ్ 08648

సింగుపాలెం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భొగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో నల్లూరు, నల్లూరిపాలెం, బొబ్బర్లంక, కామరాజుగడ్డ, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ ప్రేమాజీ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3913.[1] ఇందులో పురుషుల సంఖ్య 1947, స్త్రీల సంఖ్య 1966, గ్రామంలో నివాస గృహాలు 1134 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1529 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,656 - పురుషుల సంఖ్య 1,811 - స్త్రీల సంఖ్య 1,845 - గృహాల సంఖ్య 1,150

మూలాలు

బయటి లింకులు

[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జులై-16; 8వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-18; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2016, ఫిబ్రవరి-18; 7వపేజీ.