నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , శుద్ద → శుద్ధ, → using AWB |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. |
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. |
||
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు. |
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు. |
||
సోమకాసురుని సంహరించి వేదాలను |
సోమకాసురుని సంహరించి వేదాలను [[బ్రహ్మ]]కు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని [[స్వయంభువు]]గా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది. |
||
==దేవాలయనిర్మాణం== |
==దేవాలయనిర్మాణం== |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
==ఆలయ విశిష్టత== |
==ఆలయ విశిష్టత== |
||
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|కుడి|నాగలాపురం, [[శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం]]లో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]] |
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|కుడి|నాగలాపురం, [[శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం]]లో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]] |
||
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. |
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న [[రాజగోపురం]] నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. |
||
==పండుగలు== |
==పండుగలు== |
11:47, 7 జనవరి 2017 నాటి కూర్పు
నాగలాపురం |
|
— మండలం — | |
చిత్తూరు పటంలో నాగలాపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నాగలాపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండల కేంద్రం | నాగలాపురం |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 33,886 |
- పురుషులు | 16,778 |
- స్త్రీలు | 17,108 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 63.58% |
- పురుషులు | 74.35% |
- స్త్రీలు | 53.18% |
పిన్కోడ్ | 517589 |
నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
దేవాలయనిర్మాణం
ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.
ఆలయ విశిష్టత
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
పండుగలు
- ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ధ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
- జేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- వైకుంఠ ఏకాశి
- ఆండాళ్ళ నీరోత్సవం
- భోగి
- సంక్రాతి
- కనుమ
- రథసప్తమి
- కంచిగరుడసేవ
బయటి లింకులు
- తితిదే వెబ్ సైటు[1]
ఇవి కూడా చూడండి
మండలంలోని గ్రామాలు
- సదాశివ శంకరాపురం
- బీర కుప్పం
- త్రిపురాంతకపురం కోట
- కడివీడు
- వెల్లూరు
- కృష్ణాపురం
- కలంజేరి
- నాగలాపురం
- వెంబాకం
- బైటకొడియంబేడు
- సుబ్బా నాయుడు కండ్రిగ
- చిన్నాపట్టు
- అచ్ఛమ నాయుడు కండ్రిగ
- కారణి
- సురుటుపల్లె
- బుగ్గ (గ్రామం)
మండల గణాంకాలు
- జనాభా (2001) - మొత్తం 33,886 - పురుషులు 16,778 - స్త్రీలు 17,108
- అక్షరాస్యత (2001) - మొత్తం 63.58% - పురుషులు 74.35% - స్త్రీలు 53.18%