మైత్రేయి: కూర్పుల మధ్య తేడాలు
లింకులు చేర్చాను |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
'''మైత్రేయి''' ప్రాచీన భారతదేశంలో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. [[బృహదారణ్యకోపనిషత్తు|బృహదారణ్యక ఉపనిషత్తు]]లో ఆమెను [[యాజ్ఞవల్క్య మహర్షి|యజ్ఞవల్క్య మహర్షి]] ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు.{{sfn|Olivelle|2008|p=140}} ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. |
'''మైత్రేయి''' ప్రాచీన భారతదేశంలో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. [[బృహదారణ్యకోపనిషత్తు|బృహదారణ్యక ఉపనిషత్తు]]లో ఆమెను [[యాజ్ఞవల్క్య మహర్షి|యజ్ఞవల్క్య మహర్షి]] ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు.{{sfn|Olivelle|2008|p=140}} ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. [[మహా భారతము|మహాభారతం]]<nowiki/>లో, కల్ప వేదాంగంలోని గృహ్య సూత్రాలలో మాత్రం ఆమెను ఒక [[అద్వైతం|అద్వైత]] వేదాంతిగానూ, [[బ్రహ్మచారిణి]]గానూ పేర్కొన్నారు. ప్రాచీన [[సంస్కృతము|సంస్కృత]] కావ్యాలలో ఆమెను ''బ్రహ్మవాదిని'' (వేదాలకు భాష్యకర్త) అని కూడా పేర్కొన్నారు. |
||
[[ఋగ్వేదం]]లో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన [[ఆత్మ]]ను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా అద్వైత సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, [[పరమాత్మ]]ల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది. |
[[ఋగ్వేదం]]లో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన [[ఆత్మ]]ను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా [[అద్వైత]] సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, [[పరమాత్మ]]ల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది. |
||
వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. [[ఢిల్లీ]]లో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు. |
వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. [[ఢిల్లీ]]లో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు. |
12:08, 13 మే 2017 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మైత్రేయి ప్రాచీన భారతదేశంలో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను యజ్ఞవల్క్య మహర్షి ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు.[1] ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. మహాభారతంలో, కల్ప వేదాంగంలోని గృహ్య సూత్రాలలో మాత్రం ఆమెను ఒక అద్వైత వేదాంతిగానూ, బ్రహ్మచారిణిగానూ పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృత కావ్యాలలో ఆమెను బ్రహ్మవాదిని (వేదాలకు భాష్యకర్త) అని కూడా పేర్కొన్నారు.
ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన ఆత్మను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా అద్వైత సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది.
వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. ఢిల్లీలో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు.
మూలాలు
- ↑ Olivelle 2008, p. 140.