కందుకూరి అంబికా వరప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
== రంగస్థల ప్రస్థానం == |
== రంగస్థల ప్రస్థానం == |
||
ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత [[ముంజులూరి కృష్ణారావు]] తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. [[వేదం వేంకటరాయ శాస్త్రి]] రచించిన [[ప్రతాపరుద్రీయం]] నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. |
ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత [[ముంజులూరి కృష్ణారావు]] తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. [[వేదం వేంకటరాయ శాస్త్రి]] రచించిన [[ప్రతాపరుద్రీయం]] నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. ప్రతాపరుద్రీయం లో పేరిగాని పాత్రలో నటించి, అచ్చంగా తెలంగాణా రజకుడనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు. |
||
=== నటించిన పాత్రలు === |
=== నటించిన పాత్రలు === |
14:06, 20 ఆగస్టు 2017 నాటి కూర్పు
అంబికా వరప్రసాదరావు | |
---|---|
జననం | 1884 ఏలూరు |
మరణం | సెప్టెంబరు 20, 1964 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు మరియు న్యాయవాది |
కందుకూరి అంబికా వరప్రసాదరావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు మరియు న్యాయవాది.[1]
జననం
అంబికా వరప్రసాదరావు 1884లో ఏలూరు లో జన్మించాడు
రంగస్థల ప్రస్థానం
ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత ముంజులూరి కృష్ణారావు తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. వేదం వేంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. ప్రతాపరుద్రీయం లో పేరిగాని పాత్రలో నటించి, అచ్చంగా తెలంగాణా రజకుడనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు.
నటించిన పాత్రలు
- పేరిగాడు
- వాసుదేవమూర్తి
- అక్బరు
- సలీం
- రామప్పంతులు
- కరండకుడు
- పిచ్చిరామ శాస్త్రి
- రాజా కళింగ గంగు
సన్మానాలు
- ఆంధ్ర నాటక కళా పరిషత్తు సన్మానం
- ఏలూరు కళాక్షేత్రం సన్మానం
మరణం
వరప్రసాదరావు 1964, సెప్టెంబరు 20న మరణించాడు.
మూలాలు
- ↑ తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 182.