1910: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 15: | పంక్తి 15: | ||
== జననాలు == |
== జననాలు == |
||
* [[జనవరి 27]]: [[విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి]], రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు. |
|||
* [[జనవరి 30]]: [[సి.సుబ్రమణ్యం]], సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000) |
* [[జనవరి 30]]: [[సి.సుబ్రమణ్యం]], సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000) |
||
* [[ఫిబ్రవరి 9]]: [[ఉమ్మెత్తల కేశవరావు]], ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992) |
* [[ఫిబ్రవరి 9]]: [[ఉమ్మెత్తల కేశవరావు]], ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992) |
06:53, 9 సెప్టెంబరు 2017 నాటి కూర్పు
1910 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1907 1908 1909 - 1910 - 1911 1912 1913 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 27: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
- జనవరి 30: సి.సుబ్రమణ్యం, సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
- ఫిబ్రవరి 9: ఉమ్మెత్తల కేశవరావు, ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
- ఫిబ్రవరి 16: నోరి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995)
- మార్చి 23: రామమనోహర్ లోహియా, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త .
- ఏప్రిల్ 30: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
- మే 19: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
- ఆగష్టు 9: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)
- ఆగష్టు 26: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
- సెప్టెంబర్ 8: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)
- సెప్టెంబర్ 13: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. (మ.1952)
- డిసెంబర్ 4: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
- డిసెంబర్ 25: కల్లూరి తులశమ్మ, ప్రముఖ సంఘసేవకురాలు మరియు ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
- డిసెంబర్ 29: రోనాల్డ్ కోస్, ప్రముఖ ఆర్థికవేత్త.
- : చీకటి పరశురామనాయుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు. (మ.1988)
- : దాసరి కోటిరత్నం, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (మ.1972)
మరణాలు
- ఏప్రిల్ 21: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (జ.1835)
- మే 27: ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్.
- జూలై 3: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు. (జ.1877)
- ఆగష్టు 13: ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820)
- అక్టోబర్ 30: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్.