ఆంధ్ర ధాతుమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''ఆంధ్ర ధాతుమాల''' అనునొక గ్రంథమును రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]<nowiki/>ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]<nowiki/>ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''[[ఆంధ్ర ధాతుమాల]]''' అనునొక [[గ్రంథము]]<nowiki/>ను రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది [[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]] గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని [[గ్రంథము]]<nowiki/>ను నిశితముగా పరిశీలించిన అది యాతని [[రచన]] కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు [[పీఠిక]]<nowiki/>ను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ [[సందేహము]] నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.


==పూర్తిపుస్తకం==
==పూర్తిపుస్తకం==

01:18, 22 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

పరవస్తు చిన్నయసూరి ఆంధ్ర భాషకు ధాతువులను గురించి ఆంధ్ర ధాతుమాల అనునొక గ్రంథమును రచించెనని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని గ్రంథమును నిశితముగా పరిశీలించిన అది యాతని రచన కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు పీఠికను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ సందేహము నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు వేదం పట్టాభి రామశాస్త్రులు. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.

పూర్తిపుస్తకం