గండ్రేడు (పెదపూడి): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 105: | పంక్తి 105: | ||
{{పెదపూడి మండలంలోని గ్రామాలు}} |
{{పెదపూడి మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]] |
09:14, 23 అక్టోబరు 2017 నాటి కూర్పు
గండ్రేడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°58′00″N 82°10′00″E / 16.9667°N 82.1667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | పెదపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,852 |
- పురుషుల సంఖ్య | 1,930 |
- స్త్రీల సంఖ్య | 1,922 |
- గృహాల సంఖ్య | 1,148 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గండ్రేడు, తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలానికి చెందిన [[గ్రామము.[1].]] .
ఇది ఒక పురాతన గ్రామం. పూర్వపు రోజులలో ఈ గ్రామం లో వెలసివున్న 'నేరెళ్ళమ్మ జాతర' వైశాఖ బహుళ అమావాస్య రోజున బహు గొప్పగా జరిగేదట. అందుకనే నేటికీ ఈ పరిసర ప్రాంతాలలో వైశాఖ బహుళ అమావాస్యను 'గండ్రేడమాస' అంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో రైతుల తమ దగ్గర కమతాలు కుదిరిన పాలేర్లకు జీతాలు ఇవ్వడానికి గండ్రేడమాస నుంచి గండ్రేడమాస వరకూ ఒక సంవత్సరంగా లెక్కకడతారు.
దసరా నవరాత్రులలో జరిగే 'గౌరీదేవి సంబరం' మరొక ఉత్సవం. పేరుకు ఇది గౌరీదేవి సంబరం, గౌరీదేవి గుడి కానీ గౌరీదేవి గుళ్ళో విగ్రహం మాత్రం శివకుటుంబానిది (శివుడు, పార్వతి, గణపతి, కుమార స్వామి). పూర్వం (బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో) ఒక యోగి ఇక్కడ తపస్సు చేసుకొని సజీవ సమాధి చెందాడని, ఆ సమాధి పైన ఈ గౌరీ దేవి గుడి కట్టారని అంటారు. ఈ గౌరీదేవి గుడి ఒక కుటుంబానికి చెందినది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 3,852 - పురుషుల సంఖ్య 1,930 - స్త్రీల సంఖ్య 1,922 - గృహాల సంఖ్య 1,148
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,796.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 1900, గ్రామంలో నివాసగృహాలు 981 ఉన్నాయి.