శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>
==సంక్షిప్త చిత్రకథ==
==సంక్షిప్త చిత్రకథ==
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది.
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.

శేషు తన స్నేహితుడు ఏకాంబరం ద్వారా సరోజకు పెళ్ళి అయిపోయినట్టు దొంగ శుభలేఖలు, ఫోటోలు సృష్టించి నమ్మిస్తాడు. రవి సరోజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందకుండా మాయం చేస్తాడు. సరోజ రవి దగ్గరనుంచి జవాబు లేకపోవడం చూసి రవి వూరికి స్వయంగా బయలుదేరుతుంది. శేషు ప్లాన్ ప్రకారం ఏకాంబరం రవిని, తల్లిని ఊరు దాటించి సరోజకు కూడా రవికి మరొకరితో పెళ్ళి అయినట్లు నమ్మిస్తాడు. సరోజ పెండ్లి విషయంలో తామూహించినంత మార్పు లేకపోవడం చూసి రవి చనిపోయినట్లు పత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఈ మంత్రాంగం కూడా పారదు.


==పాటలు==
==పాటలు==

15:32, 24 అక్టోబరు 2017 నాటి కూర్పు

శ్రీమతి
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయానంద్
తారాగణం కాంతారావు,
శారద,
చలం,
గీతాంజలి,
వాసంతి
సంగీతం శ్రీ నిత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీనిలయం పిక్చర్స్
భాష తెలుగు

శ్రీమతి 1966, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]

సంక్షిప్త చిత్రకథ

హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.

శేషు తన స్నేహితుడు ఏకాంబరం ద్వారా సరోజకు పెళ్ళి అయిపోయినట్టు దొంగ శుభలేఖలు, ఫోటోలు సృష్టించి నమ్మిస్తాడు. రవి సరోజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందకుండా మాయం చేస్తాడు. సరోజ రవి దగ్గరనుంచి జవాబు లేకపోవడం చూసి రవి వూరికి స్వయంగా బయలుదేరుతుంది. శేషు ప్లాన్ ప్రకారం ఏకాంబరం రవిని, తల్లిని ఊరు దాటించి సరోజకు కూడా రవికి మరొకరితో పెళ్ళి అయినట్లు నమ్మిస్తాడు. సరోజ పెండ్లి విషయంలో తామూహించినంత మార్పు లేకపోవడం చూసి రవి చనిపోయినట్లు పత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఈ మంత్రాంగం కూడా పారదు.

పాటలు

  1. ఎవరిదీ విజయం - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, వి.సూర్యనారాయణ బృందం - రచన: శ్రీశ్రీ
  2. కోరికలా కుటీరములో చేరి ఉందము ప్రియా - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. మ్రోగింది గుడిలోని గంట మురిసింది హృదయాల జంట - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర


మూలాలు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19. {{cite book}}: |access-date= requires |url= (help)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీమతి&oldid=2236219" నుండి వెలికితీశారు