సంపత్ నంది: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
| birth_name = |
| birth_name = |
||
| birth_date = {{birth date and age|df=yes|1980|6|20}} |
| birth_date = {{birth date and age|df=yes|1980|6|20}} |
||
| birth_place = [[ |
| birth_place = [[హనుమకొండ]], [[వరంగల్ జిల్లా]], తెలంగాణా |
||
| residence = హైదరాబాదు |
| residence = హైదరాబాదు |
||
| occupation = దర్శకుడు, రచయిత, నిర్మాత |
| occupation = దర్శకుడు, రచయిత, నిర్మాత |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
== జీవితం == |
== జీవితం == |
||
సంపత్ 1980 జూన్ 20 తేదీన |
సంపత్ 1980 జూన్ 20 తేదీన వరంగల్ జిల్లా, హనుమకొండలో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. హనుమకొండలో ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులోని వి. ఎల్. సి. పి కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. పోసాని కృష్ణమురళి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. పోసాని ముందు డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref> |
||
== సినిమాలు == |
== సినిమాలు == |
||
2010 లో [[ఏమైంది ఈవేళ]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు. |
2010 లో [[ఏమైంది ఈవేళ]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు. |
||
=== దర్శకుడిగా === |
=== దర్శకుడిగా === |
||
* [[ఏమైంది ఈవేళ]] |
* [[ఏమైంది ఈవేళ]] |
11:24, 31 అక్టోబరు 2017 నాటి కూర్పు
సంపత్ నంది | |
---|---|
జననం | హనుమకొండ, వరంగల్ జిల్లా, తెలంగాణా | 1980 జూన్ 20
వృత్తి | దర్శకుడు, రచయిత, నిర్మాత |
సంపత్ నంది ఒక తెలుగు సినీ దర్శకుడు రచయిత, మరియు నిర్మాత.
జీవితం
సంపత్ 1980 జూన్ 20 తేదీన వరంగల్ జిల్లా, హనుమకొండలో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. హనుమకొండలో ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులోని వి. ఎల్. సి. పి కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. పోసాని కృష్ణమురళి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. పోసాని ముందు డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.[1]
సినిమాలు
2010 లో ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు.
దర్శకుడిగా
- ఏమైంది ఈవేళ
- రచ్చ
- బెంగాల్ టైగర్
- గౌతమ్ నంద
నిర్మాతగా
మూలాలు
- ↑ "Sampath Nandi interview – Telugu film director". Idlebrain.com. Retrieved 2015-07-02.