కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:


== ఉద్యోగ ఆరంగేట్రం ==
== ఉద్యోగ ఆరంగేట్రం ==
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకు ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారు.ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయన ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రామారావు డైరెక్షన్ తో జరిగాయి.
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకు ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారు.ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయన ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రారావు డైరెక్షన్ తో జరిగాయి.

== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు ఈనాడు విలేకరిగా ----- లో చేరి, పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు దగ్గరయ్యారు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలుగాని,గ్రామాల వార్తలుగాని ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి.నిష్పక్షపాతంగా,జరిగినది జరిగినట్లుగా వార్తలు రాయటంలో రామారావుకు సరిలేరు. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నిర్వాహకునిగా పనిచేసారు.

03:45, 10 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

నరసరావుపేట పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.

బాల్యం,విద్యాభ్యాసం

ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీసేవారు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవారు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నారు.ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకున్నది,తన తోటివారికి చెప్పేవారు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివారు.

యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం

ఇంటర్మీడియట్ నరసరావుపేట పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివారు.ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపారు.ఇంతలో వారి తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించారు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా ఉన్నారు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొదించుకొని,డైరెక్షన్ పరంగా నడక సాగించారు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందారు.

ఉద్యోగ ఆరంగేట్రం

లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను ఇంటర్మీడియట్ చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకు ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,సాంస్కృతిక రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారు.ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయన ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.కళాశాలలోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రారావు డైరెక్షన్ తో జరిగాయి.

ఈనాడు రామారావుగా గుర్తింపు

ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు ఈనాడు విలేకరిగా ----- లో చేరి, పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు దగ్గరయ్యారు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలుగాని,గ్రామాల వార్తలుగాని ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి.నిష్పక్షపాతంగా,జరిగినది జరిగినట్లుగా వార్తలు రాయటంలో రామారావుకు సరిలేరు. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నిర్వాహకునిగా పనిచేసారు.