ఎలిమినేటి మాధవ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
}} |
}} |
||
''''ఎలిమినేటి మాధవరెడ్డి'''' (మే 1, 1949 - మార్చి 7, 2000) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశాడు. [[భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి [[తెలుగుదేశం పార్టీ|తెలుగు దేశం పార్టీ]] తరుపున 1985 నుండి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగాడు. ప్రజా మన్నన పొందిన వ్యక్తి. మార్చి 7, 2000 రోజున రాత్రి యాదగిరి గుట్ట నుండి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం పాలయ్యారు. |
''''ఎలిమినేటి మాధవరెడ్డి'''' (మే 1, 1949 - మార్చి 7, 2000) తెలుగుదేశం పార్టీ నాయకుడు.<ref>[http://www.madhavareddy.com/html/profile.htm In memory of late Sri A. Madhava Reddy]</ref> అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశాడు. [[భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి [[తెలుగుదేశం పార్టీ|తెలుగు దేశం పార్టీ]] తరుపున 1985 నుండి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగాడు. ప్రజా మన్నన పొందిన వ్యక్తి. మార్చి 7, 2000 రోజున రాత్రి యాదగిరి గుట్ట నుండి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం పాలయ్యారు<ref>[http://www.rediff.com/news/2000/nov/05ap.htm Naidu to induct former minister's widow into cabinet on Monday]</ref>. |
||
==మూలాలు== |
==మూలాలు== |
15:11, 5 జూలై 2018 నాటి కూర్పు
ఎలిమినేటి మాధవరెడ్డి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ పూర్వపు హోం మంత్రి | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వడపర్తి, భువనగిరి, నల్గొండ, తెలంగాణ | 1949 మే 1
మరణం | 2000 మార్చి 7 ఘటకేసర్, తెలంగాణ | (వయసు 51)
మరణ కారణం | మందుపాతర |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవిత భాగస్వామి | ఎలిమినేటి ఉమామాధవరెడ్డి |
Known for | రాజకీయ నాయకుడు |
'ఎలిమినేటి మాధవరెడ్డి' (మే 1, 1949 - మార్చి 7, 2000) తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశాడు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరుపున 1985 నుండి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగాడు. ప్రజా మన్నన పొందిన వ్యక్తి. మార్చి 7, 2000 రోజున రాత్రి యాదగిరి గుట్ట నుండి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం పాలయ్యారు[2].