అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:నాగర్కర్నూల్ జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 83: | పంక్తి 83: | ||
[[వర్గం:నాగర్కర్నూల్ జిల్లా మండలాలు]] |
[[వర్గం:నాగర్కర్నూల్ జిల్లా మండలాలు]] |
||
[[వర్గం:నాగర్కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]] |
[[వర్గం:నాగర్కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]] |
||
[[వర్గం:నాగర్కర్నూల్ జిల్లా గ్రామాలు]] |
06:10, 12 జూలై 2018 నాటి కూర్పు
అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రములోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలము, అదే పేరు కల ఒక పట్టణము.[1] పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
అచ్చంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | అచ్చంపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 69,875 |
- పురుషులు | 36,019 |
- స్త్రీలు | 33,856 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.57% |
- పురుషులు | 65.82% |
- స్త్రీలు | 40.75% |
పిన్కోడ్ | 509375 |
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
గణాంకాలు
మండల జనాభా (2011) - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.[2]
పట్టణ జనాభా (2011) - 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.
విద్యాసంస్థలు
- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
- త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
- ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
- ప్రగతి డిగ్రీ కళాశాల
- తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), (Phone Number 9704550218 and land line no. 08541272040)
పర్యాటక ప్రదేశాలు
- ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
- మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లిసమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
- లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
- సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
- ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
- మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
- అక్కమహాదేవి గుహలు
- శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం,
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచింది.
నీటిపారుదల భూమి
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
బయటి లింకులు
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.