కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వ్యక్తిగతం: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:


==వ్యక్తిగతం==
==వ్యక్తిగతం==
[[ఆదిలాబాదు]] జిల్లా లోని [[మంచిర్యాల]]లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి [[1955]] లో [[కరీంనగర్ జిల్లా]] [[ఊటూర్]] గ్రామం ([[మానకొండూరు|మానకొండూర్]] మండలం) కొదండరాం జన్మించాడు .
[[ఆదిలాబాదు]] జిల్లా లోని [[మంచిర్యాల]]లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి [[1955]] లో [[కరీంనగర్ జిల్లా]] [[ఊటూర్]] గ్రామం ([[మానకొండూరు|మానకొండూర్]] మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లోనే జరిగింది. [[వరంగల్]]లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]]లో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి [[1975]] లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరాడు. 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. అతను [[తెలంగాణ జన సమితి]] పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31 న ప్రారంభించాడు. <ref>[http://www.thehansindia.com/posts/index/Telangana/2018-04-05/Telangana-Jana-Samithi-vows-to-fulfil-peoples-wishes/371873 Telangana Jana Samithi vows to fulfil people’s wishes<!-- Bot generated title -->]</ref><ref>[https://timesofindia.indiatimes.com/city/hyderabad/kodandaram-gets-ec-nod-for-political-dive-names-new-party-telangana-jana-samithi/articleshow/63565206.cms Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India<!-- Bot generated title -->]</ref>
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లోనే జరిగింది, [[వరంగల్]]లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]]లో
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి [[1975]] లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరారు 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసారు .. దీనికి ఆయన అధ్యక్షుడు ...


== మూలాలు ==
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}
{{మూలాల జాబితా}}{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}


{{Authority control}}
{{Authority control}}

13:08, 3 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

ప్రొఫెసర్ . కోదండరాం
జననంసెప్టెంబరు 5, 1955
విద్యM.A. & M.Phil in Political Science
వృత్తివిద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత.
పిల్లలుకుమారుడు మరియూ కూమార్తె.

కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు. ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .

వ్యక్తిగతం

ఆదిలాబాదు జిల్లా లోని మంచిర్యాలలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది. వరంగల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. అతను తెలంగాణ జన సమితి పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31 న ప్రారంభించాడు. [1][2]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=2449198" నుండి వెలికితీశారు