ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి flagging dli dead links
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది.
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది.
ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత 1972 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి.
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author=
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref>
== సంపాదకులు, రచయితలు ==
== సంపాదకులు, రచయితలు ==
పత్రికలో ప్రముఖ పండితులు [[కొమండూరు శఠకోపాచార్యులు]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]] మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.
పత్రికలో ప్రముఖ పండితులు [[కొమండూరు శఠకోపాచార్యులు]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]] మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.



== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
పంక్తి 7: పంక్తి 11:


== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{తెలుగు పత్రికలు}}
{{తెలుగు పత్రికలు}}



07:13, 22 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత 1972 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి. [1]

సంపాదకులు, రచయితలు

పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.


బయటి లింకులు

  • ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికల్లో కొన్ని సంచికలు: [1] [2][dead link]

మూలాలు

  1. K.N. Murali Sankar. "Rare manuscripts of Andhra Sahitya Parishat under threat". Retrieved 2018-09-21.