ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. |
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది. |
||
ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత |
ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి. |
||
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author= |
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author= |
||
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref> |
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref> |
07:16, 22 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది. ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి. [1]
సంపాదకులు, రచయితలు
పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.
బయటి లింకులు
మూలాలు
- ↑ K.N. Murali Sankar. "Rare manuscripts of Andhra Sahitya Parishat under threat". Retrieved 2018-09-21.