బషీర్‌బాగ్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:


== చరిత్ర ==
== చరిత్ర ==
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పాయిగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది.
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పాయిగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం [[నిజాం కళాశాల]] ఉన్నది.


== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==

20:09, 27 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

బషీర్‌బాగ్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్తి చేయబడినదిసుమారు 1880

బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]

చరిత్ర

1872లో సాలార్ జంగ్ ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పాయిగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం నిజాం కళాశాల ఉన్నది.

చిత్రమాలిక


మూలాలు

  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.