సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండలానికి చెందిన గ్రామాలు కూర్పు చేసాను. |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు== |
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు== |
||
[[ఇరిగిపల్లి]] |
|||
[[చింతల్పల్లి]] |
|||
[[కలబ్గూర్]] |
|||
[[తాడ్లపల్లి (సంగారెడ్డి)|తాడ్లపల్లి]] |
|||
[[కులాబ్గూర్]] |
|||
[[ఫసల్వాడి]] |
|||
[[మొహ్డీషాపూర్]] |
|||
[[నాగపూర్]] |
|||
[[సంగారెడ్డి|సంగారెడ్డి (ఎమ్)]] |
|||
[[కల్వకుంట]] |
|||
# [[పోతిరెడ్డిపల్లి (సంగారెడ్డి)|పోతిరెడ్డిపల్లి]] |
|||
[[పోతిరెడ్డిపల్లి (సంగారెడ్డి)|పోతిరెడ్డిపల్లి]] |
|||
[[కొట్లాపూర్ (సంగారెడ్డి)|కొట్లాపూర్]] |
|||
[[ఇస్మాయిల్ఖాన్పేట్]] |
|||
==సకలజనుల సమ్మె== |
==సకలజనుల సమ్మె== |
06:00, 1 అక్టోబరు 2018 నాటి కూర్పు
సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.[1]
?సంగారెడ్డి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 13.69 కి.మీ² (5 చ.మై)[2] |
జిల్లా (లు) | సంగారెడ్డి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
72,344[2] (2011 నాటికి) • 5,284/కి.మీ² (13,685/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సంగారెడ్డి పురపాలక సంఘము |
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
మండలలోని పట్టణాలు
- సంగారెడ్డి
గణాంక వివరాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
ఇరిగిపల్లి చింతల్పల్లి కలబ్గూర్ తాడ్లపల్లి కులాబ్గూర్ ఫసల్వాడి మొహ్డీషాపూర్ నాగపూర్ సంగారెడ్డి (ఎమ్) కల్వకుంట పోతిరెడ్డిపల్లి కొట్లాపూర్ ఇస్మాయిల్ఖాన్పేట్
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.