మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరైన వాక్యం
పంక్తి 33: పంక్తి 33:


==== సతి ఆచారం ముగింపుకు సహకారం ====
==== సతి ఆచారం ముగింపుకు సహకారం ====
నిజామ్ తనకు నవంబర్ 12, 1876 ఒక హెచ్చరిక ప్రకటన జారీ చేసారు. "తకుక్దార్లు, నవాబులు, జాగిర్దార్లు, భూస్వాములు మరియు ఇతరులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వం వారిపై తీవ్రమైన చర్య తీసుకుంటుంది"<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/english/deccan+chronicle-epaper-deccanch/letters+leave+a+rich+legacy+of+rulers-newsid-89750998|title=Letters leave a rich legacy of rulers}}</ref>
తేదీ : నవంబర్ 12, 1876 నిజాం ఒక కఠినమైన "ఫిర్మాన్ను" సతిపై జారీ చేసాడు.<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/english/deccan+chronicle-epaper-deccanch/letters+leave+a+rich+legacy+of+rulers-newsid-89750998|title=Letters leave a rich legacy of rulers}}</ref>


==== ప్రజలు ఇతర పేర్లు ====
==== ప్రజలు ఇతర పేర్లు ====

10:34, 28 అక్టోబరు 2018 నాటి కూర్పు

నవాబ్ మహబూబ్ ఆలీఖాన్
హైదరాబాదు రాజ్యం యొక్క 6వ నిజాం
మహబూబ్ ఆలీఖాన్
పరిపాలన18691911
పట్టాభిషేకముఫిబ్రవరి 5, 1884
జననంఆగష్టు 17, 1866
జన్మస్థలంపురానీ హవేలీ, హైదరాబాదు
మరణండిసెంబర్ 12, 1911
మరణస్థలంఫలక్‌నుమా ప్యాలెస్
సమాధిమక్కా మసీదు
ఇంతకు ముందున్నవారుఅఫ్జలుద్దౌలా
తరువాతి వారుమీర్ ఉస్మాన్ అలీ ఖాన్
Consortఅమత్ ఉజ్జహరా బేగమ్
రాజకుటుంబముపురానీ హవేలీ
తండ్రిఅఫ్జలుద్దౌలా

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.

అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది.

మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.

ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.

మహబూబ్ ఆలీఖాన్

ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.

నిజాములు తమను తాము దాచడానికి కూడా పిలుస్తారు. దీనికి కారణం ఒక పాలకుడు రూపంలో, వారి ప్రజలు రాత్రి చీకట్లో ఏ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు హామీ ఇవ్వగలరు.

సతి ఆచారం ముగింపుకు సహకారం

తేదీ : నవంబర్ 12, 1876 నిజాం ఒక కఠినమైన "ఫిర్మాన్ను" సతిపై జారీ చేసాడు.[1]

ప్రజలు ఇతర పేర్లు

అనేక సార్లు, పొరుగు గ్రామాలకు చెందిన పులులు స్థానిక రైతులకు ప్రాణనష్టం కావటానికి కారణమయ్యాయి, దీని వలన చాలామంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. అందువల్ల, అనేక సార్లు మహబబ్ అలీ వారి రక్షణ కొరకు వస్తారు. మొత్తంమీద, అతను 33 పులులను చంపాడు. దీని కారణంగా అతను "తేస్ మేర్ ఖాన్" అని కూడా పిలువబడ్డాడు`[2] [3]

మూలాలు

  • ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007.
  1. "Letters leave a rich legacy of rulers".
  2. "Staying at Falaknuma is like holding a mirror up to our past".
  3. "https://gulfnews.com/news/asia/india/hyderabad-remembers-mahbub-ali-pasha-1.1889879". Hyderabad remembers Mahbub Ali Pasha. {{cite news}}: Check date values in: |date= (help); External link in |title= (help)