లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
మండల సమాచారం తరలింపు. |
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి. |
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి. |
||
==గణాంకాలు== |
|||
==గుణాంకాలు== |
|||
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173 |
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173 |
06:42, 21 జనవరి 2019 నాటి కూర్పు
లక్సెట్టిపేట, (Laksettipeta), తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక గ్రామం,మండలము.[1]
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట. ఒకటి.
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
వ్యవసాయం, పంటలు
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]
పట్టణ విశేషాలు
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
విద్యాసౌకర్యాలు
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
- ప్రైవేటు పాఠశాలలు : 4
- ప్రైవేటు కాలేజీలు : 2
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.