యాకమూరు: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
|subdivision_name2 = [[తోట్లవల్లూరు]] |
|subdivision_name2 = [[తోట్లవల్లూరు]] |
||
<!-- Politics -----------------> |
<!-- Politics -----------------> |
||
|government_footnotes = |
|||
|government_foonotes = |
|||
|government_type = |
|government_type = |
||
|leader_title = [[సర్పంచి]] |
|leader_title = [[సర్పంచి]] |
||
పంక్తి 83: | పంక్తి 83: | ||
<!-- Area/postal codes & others --------> |
<!-- Area/postal codes & others --------> |
||
|postal_code_type = పిన్ కోడ్ |
|postal_code_type = పిన్ కోడ్ |
||
|postal_code = |
|postal_code = 521165 |
||
|area_code = |
|area_code = |
||
|blank_name = ఎస్.టి.డి కోడ్ |
|blank_name = ఎస్.టి.డి కోడ్ |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
''''''యాకమూరు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676. |
''''''యాకమూరు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676. |
||
పంక్తి 98: | పంక్తి 99: | ||
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru|accessdate=18 June 2016}}</ref> |
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru|accessdate=18 June 2016}}</ref> |
||
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు |
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు |
||
===సమీప గ్రామాలు=== |
===సమీప గ్రామాలు=== |
||
ఈ గ్రామానికి సమీపంలో [[గరికపర్రు]], [[చినఓగిరాల]], [[ఉయ్యూరు|వుయ్యూరు]], [[సాయిపురం]], పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి. |
ఈ గ్రామానికి సమీపంలో [[గరికపర్రు]], [[చినఓగిరాల]], [[ఉయ్యూరు|వుయ్యూరు]], [[సాయిపురం]], పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి. |
||
===సమీప మండలాలు=== |
===సమీప మండలాలు=== |
||
[[వుయ్యూరు]], [[కొల్లిపర]], [[కంకిపాడు]], [[పమిడిముక్కల]] |
[[వుయ్యూరు]], [[కొల్లిపర]], [[కంకిపాడు]], [[పమిడిముక్కల]] |
16:01, 26 జనవరి 2019 నాటి కూర్పు
యాకమూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | తోట్లవల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి గాదె కనకదుర్గ |
జనాభా (2011) | |
- మొత్తం | 2,447 |
- పురుషుల సంఖ్య | 1,193 |
- స్త్రీల సంఖ్య | 1,254 |
- గృహాల సంఖ్య | 776 |
పిన్ కోడ్ | 521165 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
'యాకమూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికo
[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు, సాయిపురం, పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజి, తోట్లవల్లూరు.
- మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, యాకమూరు
గ్రామంలో మౌలిక వసతులు
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గాదె కనకదుర్గ సర్పంచిగా ఎన్నికైనారు. [5]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ కోదండరామాలయం
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
ఈ ఆలయములో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
- ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలో మైసూరులోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగింది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
- ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, మచిలీపట్నం-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
- ఈ గ్రామములో ఒక గోశాల ఉంది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,447 - పురుషుల సంఖ్య 1,193 - స్త్రీల సంఖ్య 1,254 - గృహాల సంఖ్య 776
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164.[2] ఇందులో పురుషుల సంఖ్య 1083, స్త్రీల సంఖ్య 1081, గ్రామంలో నివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru". Retrieved 18 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-17; 16వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చి-24,1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, మే-11; 39వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మార్చి-23; 2వపేజీ.