మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
== నిర్మాణాలు == |
== నిర్మాణాలు == |
||
# [[మహబూబ్ మాన్షన్]] - 1902వ సంవత్సరంలో [[మలక్పేట, హైదరాబాదు|మలక్పేట]]లో ఈ రాజభవనం నిర్మించబడింది. |
# [[మహబూబ్ మాన్షన్]] - 1902వ సంవత్సరంలో [[మలక్పేట, హైదరాబాదు|మలక్పేట]]లో ఈ రాజభవనం నిర్మించబడింది.<ref name=":0">{{cite news |title= A mansion goen to the dogs|author= Rohit P S|url= http://timesofindia.indiatimes.com/city/hyderabad/A-mansion-gone-to-the-dogs/articleshow/12191530.cms|newspaper= Times of India|date= |accessdate=28 January 2019}}</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
17:15, 28 జనవరి 2019 నాటి కూర్పు
నవాబ్ మహబూబ్ ఆలీఖాన్ | |
---|---|
హైదరాబాదు రాజ్యం యొక్క 6వ నిజాం | |
పరిపాలన | 1869 – 1911 |
పట్టాభిషేకము | ఫిబ్రవరి 5, 1884 |
జననం | ఆగష్టు 17, 1866 |
జన్మస్థలం | పురానీ హవేలీ, హైదరాబాదు |
మరణం | డిసెంబర్ 12, 1911 |
మరణస్థలం | ఫలక్నుమా ప్యాలెస్ |
సమాధి | మక్కా మసీదు |
ఇంతకు ముందున్నవారు | అఫ్జల్ ఉద్దౌలా |
తరువాతి వారు | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ |
Consort | అమత్ ఉజ్జహరా బేగమ్ |
రాజకుటుంబము | పురానీ హవేలీ |
తండ్రి | అఫ్జల్ ఉద్దౌలా |
మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది.[1]
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
నిజాములు తమను తాము దాచడానికి కూడా పిలుస్తారు. దీనికి కారణం ఒక పాలకుడు రూపంలో, వారి ప్రజలు రాత్రి చీకట్లో ఏ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు హామీ ఇవ్వగలరు.[2]
సతి ఆచారం ముగింపుకు సహకారం
నవంబర్ 12, 1876 : నిజాం సతిని ఆపడానికి కఠినమైన చేర్యాను సతీసహగమనం. [3]
ప్రజలు ఇతర పేర్లు
అనేక సార్లు, పొరుగు గ్రామాలకు చెందిన పులులు స్థానిక రైతులకు ప్రాణనష్టం కావటానికి కారణమయ్యాయి, దీని వలన చాలామంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. అందువల్ల, అనేక సార్లు మహబూబ్ అలీ ఖాన్ వారి రక్షణ కొరకు వస్తారు. మొత్తంమీద, అతను 33 పులులను చంపాడు. దీని కారణంగా అతను "తీస్ మేర్ ఖాన్" అని కూడా పిలువబడ్డాడు`[4][5]
మానవాతీత వైద్యం అధికారాలు
అతనికి పాముకాటుకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక వైద్యశక్తి ఉంది . ఇది ప్రజలలో ప్రసిద్ధి చెందింది,ఎవరైనా పాము కాటుకి గురి అయితే , చికిత్స కోసం అతని దగరికి వెళ్ళవచ్చు. తత్ఫలితంగా,రాజు తన పాలనా కాలంలో తన నిద్ర నుండి అనేక సార్లు మేల్కొన్నాడు.[6]
నిర్మాణాలు
- మహబూబ్ మాన్షన్ - 1902వ సంవత్సరంలో మలక్పేటలో ఈ రాజభవనం నిర్మించబడింది.[7]
మూలాలు
- ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007.
- ↑ http://www.rajadeendayal.com/nizams.html
- ↑ "Picturing the 'Beloved'".
- ↑ "Letters leave a rich legacy of rulers".
- ↑ "Staying at Falaknuma is like holding a mirror up to our past".
- ↑ https://gulfnews.com/news/asia/india/hyderabad-remembers-mahbub-ali-pasha-1.1889879
- ↑ https://www.thehindu.com/society/history-and-culture/Mahboob-Ali-Pasha-Legend-with-a-lavish-lifestyle/article17138528.ece
- ↑ Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.