మోతే వేదకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]] |
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]] |
||
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]] |
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]] |
||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]] |
16:49, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
మోతే వేదకుమారి | |||
పదవీ కాలం 1957 - 1962 | |||
తరువాత | వీరమాచనేని విమల దేవి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, India | 1931 సెప్టెంబరు 24||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
మతం | హిందూమతం |
మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు[1] మరియు గాయని.
ఈమె ఏలూరులో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.
ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.
ఈమె ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.