లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండలం లంకె కలిపాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి. |
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి. |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
== పట్టణ విశేషాలు == |
== పట్టణ విశేషాలు == |
||
పంక్తి 17: | పంక్తి 10: | ||
== విద్యాసౌకర్యాలు == |
== విద్యాసౌకర్యాలు == |
||
ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. |
ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. |
||
# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల |
# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల |
||
# ప్రైవేటు పాఠశాలలు : 4 |
# ప్రైవేటు పాఠశాలలు : 4 |
||
# ప్రైవేటు కాలేజీలు : 2 |
# ప్రైవేటు కాలేజీలు : 2 |
||
⚫ | |||
== సకలజనుల సమ్మె == |
|||
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
16:05, 9 జూన్ 2019 నాటి కూర్పు
లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.[1]
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట. ఒకటి.
పట్టణ విశేషాలు
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
విద్యాసౌకర్యాలు
ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
- ప్రైవేటు పాఠశాలలు : 4
- ప్రైవేటు కాలేజీలు : 2
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
వ్యవసాయం, పంటలు
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 4338 హెక్టార్లు, రబీలో 2937 హెక్టార్లు.ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]