ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
[[దస్త్రం:AP Legislative Assembly Temporary Building.jpg|right|thumbnail|250px|[[వెలగపూడి]]లో తాత్కాలిక శాసనసభ భవనము]] |
[[దస్త్రం:AP Legislative Assembly Temporary Building.jpg|right|thumbnail|250px|[[వెలగపూడి]]లో తాత్కాలిక శాసనసభ భవనము]] |
||
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న |
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న [[అమరావతి]]లో ప్రారంభించారు. ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు. |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
11:53, 11 జూన్ 2019 నాటి కూర్పు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
---|---|
2 వ శాసనసభ | |
రకం | |
రకం | |
నాయకత్వం | |
స్పీకర్ | |
నిర్మాణం | |
సీట్లు | 175 |
శాసనసభ రాజకీయ వర్గాలు | అధికార పక్షం YSRC(వైకాపా): 151 seats ప్రతిపక్ష పార్టీలు TDP(తెదెపా): 23 seats JS(జసేపా): 1 seat |
ఎన్నికలు | |
శాసనసభ ఓటింగ్ విధానం | First past the post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
శాసనసభ చివరి ఎన్నికలు | 2019 |
సమావేశ స్థలం | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతి | |
వెబ్సైటు | |
http://www.aplegislature.org |
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు. ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.
చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్ని ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు [1]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | రాజకీయ పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | అయ్యదేవర కాళేశ్వరరావు | 1956 | 1962 | కాంగ్రెస్ | ||
2 | బి. వి. సుబ్బారెడ్డి | 1962 | 1970 | కాంగ్రెస్ | ||
3 | జి. నారాయణ రావు | కాంగ్రెస్ | ||||
4 | దీవి కొండయ్య చౌదరి | కాంగ్రెస్ | ||||
5 | కోన ప్రభాకరరావు | 1980 | 1981 | కాంగ్రెస్ | ||
6 | తంగి సత్యనారాయణ | 1983 | 1985 | తె.దే.పా | ||
7 | డి. శ్రీపాదరావు | 1991 | 1995 | కాంగ్రెస్ | ||
8 | యనమల రామకృష్ణుడు | 1995 | 1999 | తె.దే.పా | ||
9 | కె. ప్రతిభా భారతి | 1999 | 2004 | తె.దే.పా | ||
10 | కె. ఆర్. సురేష్ రెడ్డి | 2004 | 2009 | కాంగ్రెస్ | ||
11 | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | 2009 | 2010 | కాంగ్రెస్ | ||
12 | నాదెండ్ల మనోహర్ | 2011 | 2014 | కాంగ్రెస్ |
నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | రాజకీయ పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | కోడెల శివప్రసాద్ | 2014 | 2019 | తె.దే.పా | ||
2 | తమ్మినేని సీతారాం | 2019 | ప్రస్తుతం | వై.ఎస్.ఆర్.సి.పి |