వడ్లకొండ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
చి వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]] |
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]] |
||
[[వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు]] |
[[వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు]] |
||
[[వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు]] |
15:15, 15 జూలై 2019 నాటి కూర్పు
వడ్లకొండ నరసింహారావు, నైజాం పాలనలో హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ విద్యను ప్రోత్ససిస్తూ, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారితో కలిసి, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధికి కృషిచేశాడు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె ఇందిరాదేవిని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక సుజాత నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.[1]
రచనలు
- నిజాంరాష్ట్ర అభివృద్ధి మార్గములు
మూలాలు
- ↑ "'దిద్దుబాటు'తో పాటే..." http://telugu.oneindia.com. Retrieved 11 November 2014.
{{cite web}}
: External link in
(help)|website=