ఉట్నూరులో కోటను గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో నిర్మించినట్లుఉట్నూరులో చరిత్రకారులుకోటను చెబుతారునిర్మించారు. ఆత్రం రాజ్గోండులతో పాటు సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఖిల్లా గోండు నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తున్నది.