కేంద్రపాలిత ప్రాంతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Mechanical18 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12: పంక్తి 12:
* [[చండీగఢ్]] - [[పంజాబ్]] మరియు [[హర్యానా]]ల మధ్య ఎవరికి చెందాలనే వివాదముతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. [[పంజాబ్ ఒడంబడిక]] ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
* [[చండీగఢ్]] - [[పంజాబ్]] మరియు [[హర్యానా]]ల మధ్య ఎవరికి చెందాలనే వివాదముతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. [[పంజాబ్ ఒడంబడిక]] ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
* [[దాద్రా నగరు హవేలీ|దాద్రా మరియు నగర్ హవేలీ]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, [[గోవా]] నుండి చాలా దూరంగా ఉండటం
* [[దాద్రా నగరు హవేలీ|దాద్రా మరియు నగర్ హవేలీ]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, [[గోవా]] నుండి చాలా దూరంగా ఉండటం
* [[డామన్ డయ్యు|దమన్ మరియు దియ్యు]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
* [[డామన్ డయ్యు|దమన్ మరియు డయ్యు]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
* [[లక్షదీవులు]] - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
* [[లక్షదీవులు]] - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
* [[ఢిల్లీ|ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం]] - జాతీయ రాజధాని ప్రాంతం
* [[ఢిల్లీ|ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం]] - జాతీయ రాజధాని ప్రాంతం
* [[పాండిచ్చేరి]] - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం
* [[పాండిచ్చేరి]] - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం. ఈ కేంద్రపాలిత ప్రాంతం మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉంది.అవి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రం మరియు కేరళ.


రాజ్యాంగ ప్రకారం [[ఢిల్లీ]] 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా [[ఢిల్లీ]]ని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు. ఢిల్లీకి త్వరలో రాష్ట్రం హోదా ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి.టి
రాజ్యాంగ ప్రకారం [[ఢిల్లీ]] 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా [[ఢిల్లీ]]ని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు.
2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఉంది అవి ఒకటి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మరియు లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబర్ 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి.

అలాగే డామన్ డయ్యు మరియు దాద్రా, నాగర్ హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అలాగే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జమ్ము మరియు శ్రీనగర్ రాజధానులుగా మరియు లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతం కి లేహ్ రాజధానిగా, అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఫోర్ట్ బ్లెయర్, లక్షా దీవులకు కరావట్టి రాజధానిగా, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరి ఢిల్లీ న్యూఢిల్లీ రాజధాని గా దాద్రా నగర్ హవేలీ కి దాద్రా అలాగే డామన్ డయ్యు కు డయ్యు రాజధానులుగా కొనసాగుతున్నాయి.


== గణాంకాలు ==
== గణాంకాలు ==

11:32, 16 డిసెంబరు 2019 నాటి కూర్పు


భారత దేశంలో ఒక ప్రాంతం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబదుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు లేవు.

దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వముచే పాలించవల్సి వచ్చిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా యేర్పరిచారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో విధాన సభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది.

2006 నాటికి భారత దేశంలో ఏడు (7) కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుత జాబితా:

రాజ్యాంగ ప్రకారం ఢిల్లీ 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు.

2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఉంది అవి ఒకటి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మరియు లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబర్ 31  నుంచి ఉనికిలోకి వచ్చాయి. 
అలాగే డామన్ డయ్యు మరియు   దాద్రా,  నాగర్ హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
అలాగే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జమ్ము మరియు  శ్రీనగర్ రాజధానులుగా మరియు లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతం కి లేహ్ రాజధానిగా,  అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఫోర్ట్ బ్లెయర్,  లక్షా దీవులకు కరావట్టి రాజధానిగా,  పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరి  ఢిల్లీ న్యూఢిల్లీ రాజధాని గా దాద్రా నగర్ హవేలీ కి దాద్రా అలాగే డామన్ డయ్యు కు  డయ్యు రాజధానులుగా కొనసాగుతున్నాయి.

గణాంకాలు

సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం రాజధాని విస్తీర్ణం
(చ.కి.మీ)
జనాభా
2001
జనసాంద్రత
2001
అక్షరాస్యత (%)
2001
ప్రధానభాషలు
1 అండమాన్ మరియు నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్ 8, 249 356, 152 43 81.18 హిందీ
2 చండీగఢ్ చండీగఢ్ 144 9, 00, 635 7, 900 81.76 హిందీ, పంజాబీ
3 దాద్రా మరియు నగర్ హవేలీ సిల్‌వాస్సా 491 220, 490 491 60.03 గుజరాతీ, హిందీ
4 డామన్ డయ్యు డామన్ 122 158, 204 1, 411 81.09 గుజరాతీ
5 ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ 1, 483 13, 850, 507 9, 294 81.82 హిందీ
6 లక్షదీవులు కవరత్తి 32 60, 650 1, 894 87.52 మలయాళం
7 పాండిచ్చేరి పాండిచ్చేరి 492 9, 74, 345 2, 029 81.49 తమిళం

బయటి లింకులు