కూచివారి పల్లె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1: పంక్తి 1:
'''కూచివారి పల్లె''', [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[రాజంపేట మండలం|రాజంపేట మండలానికి]] చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 126., యస్.టీ.డీ.కోడ్ 08565.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
'''కూచివారి పల్లె''', [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[రాజంపేట మండలం|రాజంపేట మండలానికి]] చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 126., యస్.టీ.డీ.కోడ్ 08565.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
* ఈ గ్రామవాసి అయిన శ్రీ గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై [[సర్పంచి]]గా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే. [1]
* ఈ గ్రామవాసి అయిన శ్రీ గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై [[సర్పంచి]]గా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే. [1]



09:42, 7 జనవరి 2020 నాటి కూర్పు

కూచివారి పల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 126., యస్.టీ.డీ.కోడ్ 08565.[1]

  • ఈ గ్రామవాసి అయిన శ్రీ గుత్తా వెంకట్రామ నాయుడు ఈ గ్రామానికి 30 ఏళ్ళపాటు ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. విద్యార్థులకోసం తన మిత్రులతో కలిసి ఏకంగా 27 ఎకరాల భూమి పాఠశాల కోసం సేకరించారు. ఇందులో తన స్వంత భూమిగూడా ఉంది. మిగతా భూమిని చందాల రూపంలో వసూలు చేసిన డబ్బుతో కొన్నారు. ఈ స్థలంలో 1935 లోనే బోర్డ్ స్కూల్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు క్రీడామైదానాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాలకు ఉన్న భూమి విలువ ఇప్పటి ధరల ప్రకారం నూరు కోట్ల రూపాయల పైమాటే. [1]
కూచివారి పల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516126
ఎస్.టి.డి కోడ్

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.

వెలుపలి లంకెలు

[1] ఈనాడు కడప 27 జూలై 2013. 8వ పేజీ.