మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేసెను. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుదు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణము ను గన్నయ కు అంకితమిచ్చెను. ఈతనికి 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదు ను ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) ఇచ్చెను.
గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేసెను. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుదు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణము ను గన్నయ కు అంకితమిచ్చెను. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చెను.




1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి ఓరుగల్లు తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కిరి. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చెను. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడెను. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపెను. కొంత కాలము పిమ్మట ఫిరోజ్ షా కాపయనాయుని లొంగదీయుటకు పెద్ద సైన్యముతో మక్బూల్ ను ఓరుగల్లు పంపెను. కాని తెలుగు నాయకుల ఐక్యత వల్ల ఓరుగల్లు మక్బూల్ వశము కాలేదు. అటు పిమ్మట మక్బూల్ గుజరాత్ మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించెను. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి)గా నియమించబడెను. భాషాప్రాంతమతభేధములనధిగమించి ఢిల్లీ దర్బారునందు క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి ఓరుగల్లు తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కిరి. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చెను. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడెను. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపెను. కొంత కాలము పిమ్మట ఫిరోజ్ షా కాపయనాయుని లొంగదీయుటకు పెద్ద సైన్యముతో మక్బూల్ ను ఓరుగల్లు పంపెను. కాని తెలుగు నాయకుల ఐక్యత వల్ల ఓరుగల్లు మక్బూల్ వశము కాలేదు. అటు పిమ్మట మక్బూల్ గుజరాత్ మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించెను. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి)గా నియమించబడెను. భాషాప్రాంతమతభేధములనధిగమించి ఢిల్లీ దర్బారునందు క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.






ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. క్లిష్ట పరిస్థితులలో ఢిల్లీ ని కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత చేరువయ్యెను. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగడెను. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి అల్ మిహ్రు తో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించెను. ఈతని జెనానాలో 2,000 మంది ఆడవారు గలరు.
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. క్లిష్ట పరిస్థితులలో ఢిల్లీ ని కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత చేరువయ్యెను. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగడెను. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి అల్ మిహ్రు తో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించెను. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలు గలరు.




మక్బూల్ 1372 లో చనిపోయెను. ఈయన సమాధి భారతదేశములోనున్న మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీను దర్గా సమీపములొ గలదు. ఆక్రమణల వల్ల, నిర్లక్ష్యము వల్లను సమాధి శిధిలావస్థ లో ఉన్నది.
మక్బూల్ 1372లో చనిపోయెను. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీను దర్గా సమీపములో గలదు. ఆక్రమణల వల్ల, నిర్లక్ష్యము వల్లను సమాధి శిధిలావస్థ లో ఉన్నది.


మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే యుండిరి. బైచ నాయునికి పులియమార్కోలుగండ మరియు మల్లసురత్రాణ అను బిరుదములు గలవు. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించెను.
మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే యుండిరి. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదములు గలవు. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించెను.




పంక్తి 21: పంక్తి 21:
==వనరులు==
==వనరులు==
* http://links.jstor.org/sici?sici=0004-3648(2001)61%3A1%3C77%3AFDTTDN%3E2.0.CO%3B2-8
* http://links.jstor.org/sici?sici=0004-3648(2001)61%3A1%3C77%3AFDTTDN%3E2.0.CO%3B2-8
* Malik Maqbul or Nagaya Ganna Vibhudu, Commander of Warangal under the Kakatiyas.
* Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
* Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
* కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను (2006), పావులూరి పబ్లిషర్సు, గుంటూరు,
* కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను (2006), పావులూరి పబ్లిషర్సు, గుంటూరు,
పంక్తి 30: పంక్తి 29:
* Medieval India; From Sultanat to the Mughals, S. Chandra, 2007, Har Anand Publications, p.161, ISBN 8124110646.
* Medieval India; From Sultanat to the Mughals, S. Chandra, 2007, Har Anand Publications, p.161, ISBN 8124110646.
* Bunce, Fredrick W. 2004. Islamic Tombs in India: The Iconography and Genesis of Their Design. New Delhi: D.K. Printworld, 52-55
* Bunce, Fredrick W. 2004. Islamic Tombs in India: The Iconography and Genesis of Their Design. New Delhi: D.K. Printworld, 52-55
* Sharma, Y.D. 2001. Delhi and its Neighbourhood. New Delhi: Directory General Archaeological Survey of India, 27, 118
* Sharma, Y.D. 2001. Delhi and its Neighbourhood. New Delhi: Director General, Archaeological Survey of India, 27, 118
* http://archnet.org/library/sites/one-site.tcl?site_id=14206
* http://archnet.org/library/sites/one-site.tcl?site_id=14206

16:11, 30 మార్చి 2008 నాటి కూర్పు

మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతి గా నుండెను. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య గారి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల. ఈ విషయముపై మరికొంత పరిశోధన అవసరము.


గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేసెను. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుదు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణము ను గన్నయ కు అంకితమిచ్చెను. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చెను.


1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి ఓరుగల్లు తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కిరి. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చెను. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడెను. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపెను. కొంత కాలము పిమ్మట ఫిరోజ్ షా కాపయనాయుని లొంగదీయుటకు పెద్ద సైన్యముతో మక్బూల్ ను ఓరుగల్లు పంపెను. కాని తెలుగు నాయకుల ఐక్యత వల్ల ఓరుగల్లు మక్బూల్ వశము కాలేదు. అటు పిమ్మట మక్బూల్ గుజరాత్ మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించెను. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి)గా నియమించబడెను. భాషాప్రాంతమతభేధములనధిగమించి ఢిల్లీ దర్బారునందు క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.


ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. క్లిష్ట పరిస్థితులలో ఢిల్లీ ని కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత చేరువయ్యెను. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగడెను. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి అల్ మిహ్రు తో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించెను. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలు గలరు.


మక్బూల్ 1372లో చనిపోయెను. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీను దర్గా సమీపములో గలదు. ఆక్రమణల వల్ల, నిర్లక్ష్యము వల్లను సమాధి శిధిలావస్థ లో ఉన్నది.


మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే యుండిరి. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదములు గలవు. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించెను.


వనరులు

  • http://links.jstor.org/sici?sici=0004-3648(2001)61%3A1%3C77%3AFDTTDN%3E2.0.CO%3B2-8
  • Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను (2006), పావులూరి పబ్లిషర్సు, గుంటూరు,
  • A Forgotten Chapter of Andhra History by M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
  • Sultan Firoz Shah Tughlaq by M. Ahmed, 1978, Chugh Publications, New Delhi p. 46 and 95
  • A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p.167, ISBN 0415154820
  • The Delhi Sultanate: A Political and Military History, P. Jackson, 1999, Cambridge University Press, p. 186, ISBN 0521543290
  • Medieval India; From Sultanat to the Mughals, S. Chandra, 2007, Har Anand Publications, p.161, ISBN 8124110646.
  • Bunce, Fredrick W. 2004. Islamic Tombs in India: The Iconography and Genesis of Their Design. New Delhi: D.K. Printworld, 52-55
  • Sharma, Y.D. 2001. Delhi and its Neighbourhood. New Delhi: Director General, Archaeological Survey of India, 27, 118
  • http://archnet.org/library/sites/one-site.tcl?site_id=14206