92,270
edits
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) |
||
{{ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర}}
'''మౌర్య సామ్రాజ్యం''' (క్రీ.పూ 321– 187 ) [[మౌర్య వంశం]] చే పరిపాలించబడిన ఒక ప్రాచీన భారతీయ రాజ్యం. ఇది చాలా బలమైన
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు [[చంద్రగుప్త మౌర్యుడు]]. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు,చంద్రగుప్త మౌర్య నంద రాజులకి,అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సమ్రక్షించే జాతికి చేందినావిడ, ఈ విదముగా తల్లి పేరును మౌర్యగా మర్చుకోని తన రాజ్యమును పాలించాడు <ref>http://www.sanskritebooks.org/2009/06/mudrarakshasa-of-visakhadatta-sanskrit-drama-with-english-translation/ </ref>.నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు,ఎలాగైన నంద రాజ్యం నాశనము చెయలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రేచ్చకోట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపెలాగా చేశాడాని చరిత్ర ఆదారలు చెప్తున్నాయి, విశకదత్తుడు రచించిన 4వ శతబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో క్లుప్తముగా వివరంచారు చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని.దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. [[అలెగ్జాండర్|అలెగ్జాండరు]] నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర నమయమున స్థానిక రాజ్యల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగంచుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకసు నికేటరుని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
</gallery>
|}
చణుక్యుడు మగధ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని చంద్రగుప్త మౌర్యుడు, ఆయన సైన్యాన్ని ప్రోత్సహించాడు. తన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఉపయోగించి, చంద్రగుప్తా మగధ
</ref> విశాఖదత్తుది ముద్రారాక్షసం జైన రచన పారిసిష్టాపవరను చంద్రగుప్తా సంకీర్ణం ఏర్పరచుకున్న హిమాలయ రాజు పర్వతకుడు (తరచుగా పోరసుగా గుర్తించబడ్డాడు). <ref>Chandragupta Maurya and His Times, Radhakumud Mookerji, Motilal Banarsidass Publ., 1966, p.26-27 {{cite web |url=https://books.google.fr/books?id=i-y6ZUheQH8C&pg=PA27 |title=Archived copy |accessdate=2016-11-26 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20161127023139/https://books.google.fr/books?id=i-y6ZUheQH8C&pg=PA27 |archivedate=27 November 2016 |df=dmy-all }}</ref><ref>Sir John Marshall, "Taxila", p. 18 ''et passim''</ref> ఈ గుర్తింపుల విషయంలో చరిత్రకారులంరిలో ఏకాభిప్రాయం లేదు.<ref>K. A. Nilakanta Sastri (ed., 1967), ''Age of the Nandas and Mauryas'', p.147</ref> ఈ హిమాలయ (పర్వతకుడు) కూటమి చంద్రగుప్తుడికి యవనాలు (గ్రీకులు), కంబోజాలు, షకాలు (సిథియన్లు), కిరాతులు (హిమాలయన్లు), పరాసికులు (పర్షియన్లు), బాహ్లికులు (బాక్ట్రియన్లు (కుమారపురా అనే పటాలిపుత్రను తీసుకున్న)) కూడిన మిశ్రమ, శక్తివంతమైన సైన్యాన్ని ఇచ్చింది. కుసుమపురా (పాటలీపుత్ర) ముద్రరాక్ష 2: <ref name="books.google.fr">Chandragupta Maurya and His Times, Radhakumud Mookerji, Motilal Banarsidass Publ., 1966, p.27 {{cite web |url=https://books.google.fr/books?id=i-y6ZUheQH8C&pg=PA27 |title=Archived copy |accessdate=2016-11-26 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20161127023139/https://books.google.fr/books?id=i-y6ZUheQH8C&pg=PA27 |archivedate=27 November 2016 |df=dmy-all }}</ref> లో చాణుక్యుడి సలహా మేరకు "కుసుమపురాన్ని పర్వతకుడు, చంద్రగుప్తుడి సైన్యాలు ప్రతి దిశ నుండి ముట్టడించాయి: షకాలు, యవనులు, కిరాతులు, కాంబోజులి, పరాసికాలు, బహ్లికులు, ఇతరులు సమావేశమయ్యారు".<ref>Sanskrit original: "asti tava Shaka-Yavana-Kirata-Kamboja-Parasika-Bahlika parbhutibhih Chankyamatipragrahittaishcha Chandergupta Parvateshvara balairudidhibhiriva parchalitsalilaih samantaad uprudham Kusumpurama". From the French translation, in "Le Ministre et la marque de l'anneau", {{ISBN|2-7475-5135-0}}</ref><ref name="books.google.fr"/>
[[File:MauryanStatuette2ndCenturyBCE.jpg|thumb|left|upright|Maurya statuette, 2nd century BCE.]]
దక్షిణ ఆసియాలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఐక్యత, సైనిక భద్రత ఒక సాధారణ ఆర్థిక వ్యవస్థకు అవకాశం కలిగించాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వాణిజ్యాన్ని మెరుగుపరిచాయి. వందలాది రాజ్యాలు, అనేక చిన్న సైన్యాలు, శక్తివంతమైన ప్రాంతీయ అధిపతులు, అంతర్గత యుద్ధాలు పాల్గొన్న మునుపటి పరిస్థితి క్రమశిక్షణ కలిగిన కేంద్ర అధికారానికి దారితీసింది. ప్రాంతీయ రాజుల నుండి రైతులు పన్ను, పంట సేకరణ భారం నుండి విముక్తి పొందారు. అర్థశాస్త్రంలో సూత్రాల ప్రకారం జాతీయంగా నిర్వహించబడే సరసమైన పన్నుల విధానం అమలుపరచబడింది. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం అంతటా ఒకే కరెన్సీని స్థాపించాడు. ప్రాంతీయ గవర్నర్లు
ఇండో-గ్రీకు స్నేహ ఒప్పందం ప్రకారం అశోకుడి పాలనలో, అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. ప్రస్తుత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను సరిహద్దులో ఉన్న ఖైబరు పాస్ బాహ్య ప్రపంచంతో వ్యాపారసంబంధాలు అభివృద్ధి చేయడానికి వాణిజ్యపరంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఓడరేవుగా మారింది. పశ్చిమ ఆసియాలోని గ్రీకు రాజ్యాలు, హెలెనికు రాజ్యాలు భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా మారాయి. వాణిజ్యం మలయా ద్వీపకల్పం ద్వారా ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. భారతదేశం ఎగుమతులలో వస్తువులు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అన్యదేశ ఆహారాలు ఉన్నాయి. మౌర్యుడు సామ్రాజ్యంతో వాణిజ్యాన్ని విస్తరించి బాహ్య ప్రపంచం నుండి కొత్త శాస్త్రీయ జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాడు. వేలాది రోడ్లు, జలమార్గాలు, కాలువలు, ఆస్పత్రులు, విశ్రాంతి గృహాలు, ఇతర ప్రజా మౌలిక నిర్మాణానికి కూడా అశోకుడు మార్గదర్శకం చేశాడు. పన్నులు, పంట సేకరణకు సంబంధించిన కఠినమైన పరిపాలనా పద్ధతులను సడలించడం సామ్రాజ్యం అంతటా ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి సహాయపడింది.
అతని కుమారుడు బిందుసరుడు 'అమిత్రాఘట' (స్లేయరు ఆఫ్ ఎనిమీసు) కూడా మొదటి ఆంటియోకసుతో బహుమతులు మార్పిడి చేసినట్లు క్లాసికలు మూలాలలో నమోదు చేయబడింది:{{sfn|Paul J. Kosmin|2014|p=35}}
"కానీ ఎండిన అత్తి పండ్లను పురుషులందరూ చాలా అధికంగా కోరుకున్నారు (నిజంగా, అరిస్టోఫేన్సు చెప్పినట్లుగా," ఎండిన అత్తి పండ్ల కంటే మంచిగా ఏమీ లేదు "), భారతీయుల రాజు అమిట్రోచాట్సు కూడా ఆంటియోకస్కు వ్రాస్తూ, (అది ఈ కథను చెప్పే హెగెసాండరు) ఆయనకు కొంచెం తీపి వైన్, కొన్ని ఎండిన అత్తి పండ్లను, ఒక సోఫిస్టు కొని పంపించమని ఆయనను వేడుకున్నాడు;
===భారతదేశంలో గ్రీకు ప్రజలు===
{{npsn|date=August 2016}}).
===సుభగసేన
సుభగసేనుడు క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ మౌర్య పాలకుడని పురాతన గ్రీకు మూలాలలో వివరించబడింది. ప్రాకృతంలో సుభాగసేన లేదా సుభాశసేన అని పేరు పెట్టారు. ఆయన పేరు మౌర్య రాకుమారుల జాబితాలో [ఒకప్పుడు], యాదువ రాజవంశం జాబితాలో, ప్రద్యుమ్నుని వారసుడిగా పేర్కొనబడింది. ఆయన అశోకు మనవడు లేదా అశోకుడి కుమారుడు కునాలా అయి ఉండవచ్చు. ఆయన హిందూ కుషుకు దక్షిణంగా, బహుశా గాంధారాలో పరిపాలించాడు. ఆంటియోకోసు, సెలూసిదు రాజు, బాక్ట్రియాలో యూతిడెమసుతో సంధి చేసిన తరువాత క్రీస్తుపూర్వం 206 లో భారతదేశానికి వెళ్లి అక్కడ ఉన్న భారత రాజుతో స్నేహాన్ని పునరుద్ధరించాడని చెబుతారు:
|