1933 మద్రాసు కుట్ర కేసు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:1933 చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
[[వర్గం:1933]] |
[[వర్గం:1933]] |
||
{{మొలక-చరిత్ర}} |
08:40, 31 మే 2020 నాటి చిట్టచివరి కూర్పు
1933 మద్రాసు కుట్ర కేసు 1933-1934 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్యాత కుట్ర కేసు. మద్రాసు పోలీసులు పలువురు దేశభక్తులైన యువకులపై మోపిన కుట్రకేసును మద్రాసు మేజిస్ట్రేటు కోర్టులోనూ, ఆపైన మద్రాసు హైకోర్టులోనూ విచారించారు.
అభియోగాలు[మార్చు]
ఉప్పు సత్యాగ్రహంలోనూ, ఇతర స్వాతంత్రోద్యమాల్లోనూ పాల్గొని రాజకీయ నేరాల క్రింద 1932లో తిరుచినాపల్లి జైలులో ఉన్న పలువురు ఆనాటి యువకులపై ఈ కుట్ర కేసును పోలీసులు మోపారు.
మూలాలు[మార్చు]
ఈ వ్యాసం చరిత్రకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |