మధుసూదన్ గుప్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1: పంక్తి 1:

{{మొలక}}
{{Infobox person
{{Infobox person
| honorific_prefix = పండిట్
| honorific_prefix = పండిట్

11:58, 31 మే 2020 నాటి కూర్పు

పండిట్

మధుసూదన్ గుప్త
মধুসূদন গুপ্ত
పండిట్ మధుసూదన్ గుప్త
జననం1800
మరణం15 నవంబరు 1856 (aged 56)
కోల్‌కాతా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా
జాతీయతభారతీయుడు
వృత్తివైద్యుడు
కలకత్తా వైద్యకళాశాల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశంలో పాశ్చాత్య పద్ధతిలో శవపరీక్ష నిర్వహించిన తొలి వ్యక్తి.

పండిట్ మదుసూధన్ గుప్త అలోపతి వైద్యుడు. 1836 వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మధుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. 1836, జనవరి 10 వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్థులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజీలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.