Coordinates: 16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382

కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 40: పంక్తి 40:
'''కోటిపల్లి రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: KPLH), [[భారతదేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఉంది, [[తూర్పు గోదావరి జిల్లా]]లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.
'''కోటిపల్లి రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: KPLH), [[భారతదేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఉంది, [[తూర్పు గోదావరి జిల్లా]]లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.
==భౌగోళికం==
==భౌగోళికం==
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద [[కోనసీమ]] ప్రాంతంలోని అంచులలో ఉంది.<ref>{{cite web| url = http://www.aptourism.in/index.php/k2-separator/k2/item/62-konaseema#.UQdWFfIkPCA|title = Konaseema| publisher= Andhra Pradesh Tourism| accessdate = 25 January 2013}}</ref>
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద [[కోనసీమ]] ప్రాంతంలోని అంచులలో ఉంది.<ref>{{cite web| url = http://www.aptourism.in/index.php/k2-separator/k2/item/62-konaseema#.UQdWFfIkPCA| title = Konaseema| publisher = Andhra Pradesh Tourism| accessdate = 25 January 2013| website = | archive-url = https://web.archive.org/web/20130119101813/http://aptourism.in/index.php/k2-separator/k2/item/62-konaseema#.UQdWFfIkPCA| archive-date = 19 జనవరి 2013| url-status = dead}}</ref>


==చరిత్ర==
==చరిత్ర==
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు.<ref name=kotipalli1>{{cite web| url = http://www.thehindubusinessline.in/2004/07/26/stories/2004072601441300.htm |title = Kakinada-Kotipalli rail line evokes memories| last=Kamath|first= K.V.|publisher= The Hindu Business Line, 26 July 2004| accessdate = 25 January 2013}}</ref> తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబరు 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.<ref name=kotipally2>{{cite web| url = http://www.hindu.com/2004/11/14/stories/2004111403240500.htm |title = Minister inaugurates Kakinada-Kotipalli rail line| publisher= The Hindu, 14 November 2004| accessdate = 25 January 2013}}</ref>
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు.<ref name=kotipalli1>{{cite web|url= http://www.thehindubusinessline.in/2004/07/26/stories/2004072601441300.htm|title= Kakinada-Kotipalli rail line evokes memories|last= Kamath|first= K.V.|publisher= The Hindu Business Line, 26 July 2004|accessdate= 25 January 2013|website= |archive-url= https://web.archive.org/web/20140605051825/http://www.thehindubusinessline.in/2004/07/26/stories/2004072601441300.htm|archive-date= 5 జూన్ 2014|url-status= dead}}</ref> తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబరు 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.<ref name=kotipally2>{{cite web| url = http://www.hindu.com/2004/11/14/stories/2004111403240500.htm |title = Minister inaugurates Kakinada-Kotipalli rail line| publisher= The Hindu, 14 November 2004| accessdate = 25 January 2013}}</ref>


==ప్రాజెక్టు బ్యాలెన్స్==
==ప్రాజెక్టు బ్యాలెన్స్==
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలాపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్) గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు), రెండవది బోడసకుర్రు, పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన,, మూడవది నర్సాపూరం, సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది.<ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web| url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html |title = The Railway that never was:Narsapur-Kakinada| accessdate = 25 January 2013}}</ref> భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని, నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి.
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలాపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్) గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు), రెండవది బోడసకుర్రు, పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన,, మూడవది నర్సాపూరం, సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది.<ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web | url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html | title = The Railway that never was:Narsapur-Kakinada | accessdate = 25 January 2013 | website = | archive-url = https://web.archive.org/web/20120728082357/http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html | archive-date = 28 జూలై 2012 | url-status = dead }}</ref> భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని, నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి.
ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం 1998-2002 నుండి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్. సి. బాలయోగి, ఎస్.పి.బి.కె. సత్యనారాయణ రావు, మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రి నుండి ఎంపి. వంటి ఉన్నతనాయకుల కృషి ఎంతో కలిగి ఉంది.<ref name=kotipally2/><ref name=kotipalli3/><ref name=kotipalli3/>
ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం 1998-2002 నుండి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్. సి. బాలయోగి, ఎస్.పి.బి.కె. సత్యనారాయణ రావు, మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రి నుండి ఎంపి. వంటి ఉన్నతనాయకుల కృషి ఎంతో కలిగి ఉంది.<ref name=kotipally2/><ref name=kotipalli3/><ref name=kotipalli3/>



06:37, 5 జూన్ 2020 నాటి కూర్పు

కోటిపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేస్టేషను
సాధారణ సమాచారం
Locationకోటిపల్లి
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382
Elevation14 m (46 ft)
లైన్లుకాకినాడ-కోటిపల్లి శాఖా రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
పార్కింగ్అవసరం లేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుKPLH
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened1928
Closed1940
Rebuilt2004
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.

భౌగోళికం

కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కోనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది.[1]

చరిత్ర

కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు.[2] తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబరు 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.[3]

ప్రాజెక్టు బ్యాలెన్స్

కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలాపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్) గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు), రెండవది బోడసకుర్రు, పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన,, మూడవది నర్సాపూరం, సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది.[4][5] భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని, నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి. ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం 1998-2002 నుండి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్. సి. బాలయోగి, ఎస్.పి.బి.కె. సత్యనారాయణ రావు, మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రి నుండి ఎంపి. వంటి ఉన్నతనాయకుల కృషి ఎంతో కలిగి ఉంది.[3][4][4]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Konaseema". Andhra Pradesh Tourism. Archived from the original on 19 జనవరి 2013. Retrieved 25 January 2013.
  2. Kamath, K.V. "Kakinada-Kotipalli rail line evokes memories". The Hindu Business Line, 26 July 2004. Archived from the original on 5 జూన్ 2014. Retrieved 25 January 2013.
  3. 3.0 3.1 "Minister inaugurates Kakinada-Kotipalli rail line". The Hindu, 14 November 2004. Retrieved 25 January 2013.
  4. 4.0 4.1 4.2 Bhaskar, B.V.S. "Kotipalli-Narsapur railway line a myth or a reality". The Hindu, 4 May 2009. Retrieved 25 January 2013.
  5. "The Railway that never was:Narsapur-Kakinada". Archived from the original on 28 జూలై 2012. Retrieved 25 January 2013.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే