ఆకివీడు మండలం: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వ్యాసం విస్తరణ |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మూలాలు కూర్పు |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
==మండల జనాభా== |
==మండల జనాభా== |
||
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు. |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.<ref>https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf</ref> |
||
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53% |
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53% |
12:02, 7 జూన్ 2020 నాటి కూర్పు
ఆకివీడు |
|
— మండలం — | |
పశ్చిమ గోదావరి పటంలో ఆకివీడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఆకివీడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండల కేంద్రం | ఆకివీడు |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 74,766 |
- పురుషులు | 37,601 |
- స్త్రీలు | 37,165 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 78.94% |
- పురుషులు | 83.31% |
- స్త్రీలు | 74.53% |
పిన్కోడ్ | 534235 |
ఆకివీడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన నిడమర్రు మండలం, దక్షిణాన కృష్ణా జిల్లా, ఉత్తరాన తణుకు, ఉండి మండాలు, తూర్పున కాళ్ల మండలం ఉన్నాయి.[1]అకివీడు మండలం నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలో పదహారు మండలాల్లో ఇది ఒకటి.
మండల జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.[2]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అజ్జమూరు
- అప్పారావుపేట (ఆకివీడు)
- అయిభీమవరం
- ఆకివీడు
- కుప్పనపూడి
- కొల్లేరు (నిర్జన గ్రామం)
- కోళ్ళపఱ్ఱు
- గుమ్ములూరు
- చినకాపవరం
- చెరుకుమిల్లి
- తరటావ
- దుంపగడప
- ధర్మాపురం
- పెదకాపవరం
- మాదివాడ
- సిద్దాపురం
మూలాలు
- ↑ "Mandals in West Godavari district". aponline.gov.in. Archived from the original on 29 April 2015. Retrieved 2 November 2017.
- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf
వెలుపలి లంకెలు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |