1860: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 23: | పంక్తి 23: | ||
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941) |
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941) |
||
* [[ఆగష్టు 22]]: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940). |
* [[ఆగష్టు 22]]: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940). |
||
* [[అక్టోబర్ 8]]: [[గుత్తి కేశవపిళ్లె]], భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(మ.1933) |
|||
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920) |
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920) |
||
===తేదీ వివరాలు తెలియనివి=== |
===తేదీ వివరాలు తెలియనివి=== |
02:07, 28 జూన్ 2020 నాటి కూర్పు
1860 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1857 1858 1859 - 1860 - 1861 1862 1863 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- ఏప్రిల్ 9: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
- ఆగష్టు 17: బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ కమిషన్ను ఏర్పాటు చేసింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
- అక్టోబర్ 3: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్ తన నివేదికను సమర్పించింది.
- అక్టోబర్ 6: ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.
జననాలు
- జూలై 14: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
- జూలై 18: జయంతి రామయ్య పంతులు, కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
- ఆగష్టు 22: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
- అక్టోబర్ 8: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(మ.1933)
- అక్టోబర్ 13:హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
తేదీ వివరాలు తెలియనివి
- అల్లంరాజు రంగశాయి కవి తెలుగు కవి.(మ.1936)
- ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి తెలుగు కవి,పండితుడు.(మ.1916)
- ఎడ్ల రామదాసురామభక్తులు, గేయ రచయిత, తత్త్వకర్త.(మ.1910)
మరణాలు
పురస్కారాలు
ఇది తేదీ / నెల / సంవత్సరానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |