లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
== వెలుపలి లంకెలు == |
== వెలుపలి లంకెలు == |
||
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}} |
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:జనగణన పట్టణాలు]] |
|||
[[en:Luxettipet]] |
[[en:Luxettipet]] |
13:57, 22 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట. ఒకటి.
పట్టణ విశేషాలు
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
విద్యాసౌకర్యాలు
ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల
- ప్రైవేటు పాఠశాలలు : 4
- ప్రైవేటు కాలేజీలు : 2
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
వ్యవసాయం, పంటలు
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 4338 హెక్టార్లు, రబీలో 2937 హెక్టార్లు.ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]