నువ్వు నాకు నచ్చావ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film|
{{సినిమా|
name = నువ్వు నాకు నచ్చావ్ |
name = నువ్వు నాకు నచ్చావ్ |
image=NuvvuNakuNachav.jpg|
image=NuvvuNakuNachav.jpg|
director = [[విజయ భాస్కర్]]|
director = [[కె. విజయ భాస్కర్]]|
writer = [[త్రివిక్రమ్ శ్రీనివాస్]]|
writer = [[త్రివిక్రమ్ శ్రీనివాస్]]|
year = 2001|
year = 2001|
released = {{Film date|2001|09|06}}|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[సురేష్ ప్రొడక్షన్స్]]|
studio = శ్రీ స్రవంతి మూవీస్, [[సురేష్ ప్రొడక్షన్స్]] (సమర్పణ)|
producer= [[డి.సురేష్ బాబు]]|
producer= [[డి.సురేష్ బాబు]]|
cinematography = |
cinematography = కె. రవీంద్ర బాబు|
editing= [[శ్రీకర్ ప్రసాద్]] |
editing= [[శ్రీకర్ ప్రసాద్]] |
choreography = |
choreography = |
music = [[కోటి]]|
music = [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]<br>[[ఆర్తీ అగర్వాల్]]<br> [[ప్రకాష్ రాజ్]]<br> [[చంద్ర మోహన్]]<br> [[సుధ]]<br>[[ఎమ్మెస్ నారాయణ]]<br>[[సునీల్ (నటుడు)]]<br> [[తనికెళ్ళ భరణి]]<br>[[సిజ్జు]]<br>[[ఆశా సైని]]<br>[[పృథ్వీ రాజ్]]<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]|
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]<br>[[ఆర్తీ అగర్వాల్]]|
imdb_id=
imdb_id=
}}
}}
'''నువ్వు నాకు నచ్చావ్''' [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[ఆర్తీ అగర్వాల్]] నాయకా నాయికలుగా [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]] దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] స్వరాలు సమకూర్చాడు.
'''నువ్వు నాకు నచ్చావ్''' [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[ఆర్తీ అగర్వాల్]] నాయకా నాయికలుగా [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]] దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని [[స్రవంతి రవికిషోర్]] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో నిర్మించాడు.

==కథ==
==కథ==
వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) [[అనకాపల్లి]] నుంచి [[హైదరాబాద్]] లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి ([[ప్రకాష్ రాజ్]]) ఇంటికి వస్తాడు. సంధర్బం మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.
వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) [[అనకాపల్లి]] నుంచి [[హైదరాబాద్]] లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి ([[ప్రకాష్ రాజ్]]) ఇంటికి వస్తాడు. సంధర్బం, మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.


అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.
అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.
పంక్తి 27: పంక్తి 29:
* నందు గా [[ఆర్తీ అగర్వాల్|ఆర్తి అగర్వాల్]]
* నందు గా [[ఆర్తీ అగర్వాల్|ఆర్తి అగర్వాల్]]
* శ్రీనివాస మూర్తి గా [[ప్రకాష్ రాజ్]]
* శ్రీనివాస మూర్తి గా [[ప్రకాష్ రాజ్]]
* శ్రీనివాసమూర్తి భార్యగా [[సుధ (నటి)|సుధ]]
* లక్ష్మిగా [[సుధ (నటి)|సుధ]], శ్రీనివాసమూర్తి భార్య
* శేఖరం గా [[చంద్రమోహన్]]
* శేఖరం గా [[చంద్రమోహన్]]
* శ్రీనివాసమూర్తి చెల్లెలుగా [[సుహాసిని]]
* శ్రీనివాసమూర్తి చెల్లెలుగా [[సుహాసిని]]
* బంతి గా [[సునీల్ (నటుడు)|సునీల్]]
* బంతి గా [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], ఫోటోగ్రాఫర్
* శ్రీనివాసమూర్తి తమ్ముడిగా [[ఎం. ఎస్. నారాయణ]]
* చంటిగా [[ఎం. ఎస్. నారాయణ]], శ్రీనివాసమూర్తి తమ్ముడు
* పింకీగా సుదీప, చంటి కూతురు
* [[హేమ]]
* పద్మగా [[హేమ]]
* ఆషా గా [[ఆషా సైని]]
* ఆషా గా [[ఆషా సైని]]
* [[తనికెళ్ళ భరణి]]
* అశోక్ గా [[తనికెళ్ళ భరణి]]
* షిజు
* షిజు
* సుజాతగా [[సుహాసిని]], శ్రీనివాస మూర్తి చెల్లెలు
* పంతులుగా [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* పంతులుగా [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* ఆషా భర్తగా [[పృథ్వీ రాజ్|పృథ్వీ]]
* ఆషా భర్తగా [[పృథ్వీ రాజ్|పృథ్వీ]]
* [[బండ్ల గణేష్]]
* [[బండ్ల గణేష్]]
* [[అనంత్]]
* [[అనంత్]]
* [[కె.కె.శర్మ]], పురోహితుడు
* [[శ్రీలక్ష్మి]]
* [[శ్రీలక్ష్మి]]
* [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జునరావు]]
* [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జునరావు]]
* [[బాబు మోహన్]]
* [[బాబు మోహన్]]

==హాస్య సన్నివేశాలు==
* ఏదైనా ఉద్యోగం చూడమని మూర్తి యింటికి వచ్చిన వెంకటేష్ రొజూ సెకండ్ షో సినిమాకి వెళ్ళివస్తుంటాడు. బ్రతకడానికి ఏమివచ్చునంటే సంగీతం, బొమ్మలేయడం, ఈత మొదలైనవి చెబుతాడు.
* ఆరతియింట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి తాను రాసిన కవిత చదివే సన్నివేశం.


==పాటలు==
==పాటలు==

16:59, 26 అక్టోబరు 2020 నాటి కూర్పు

నువ్వు నాకు నచ్చావ్
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతడి.సురేష్ బాబు
తారాగణంవెంకటేష్
ఆర్తీ అగర్వాల్
ఛాయాగ్రహణంకె. రవీంద్ర బాబు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థలు
శ్రీ స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ (సమర్పణ)
విడుదల తేదీ
2001 సెప్టెంబరు 6 (2001-09-06)
భాషతెలుగు

నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నాయకా నాయికలుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. కోటి స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో నిర్మించాడు.

కథ

వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనకాపల్లి నుంచి హైదరాబాద్ లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంటికి వస్తాడు. సంధర్బం, మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.

అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

పాటలు

ఈ సినిమా ఆడియో విడుదల అయిన కొద్ది రోజులకే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. నా చూపే నిను వెతికినది అనే పాటను న్యూజీలాండ్ లో చిత్రీకరించారు.[1]

  1. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ రచన: సిరివెన్నెల
  2. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా - గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: భువనచంద్ర
  3. ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు - గాయకులు: టిప్పు, హరిణి రచన: సిరివెన్నెల
  4. నా చెలియ పాదాలు... హంసలకే పాఠాలు - గాయకుడు:శంకర్ మహదేవన్ రచన: సిరివెన్నెల
  5. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని - గాయకులు: కుమార్‌సాను, చిత్ర రచన: సిరివెన్నెల
  6. నా చూపె నిను వెతికినది ని వైపె నను తడిమినది - గాయకులు: చిత్ర, శ్రీరాం ప్రభు రచన:సిరివెన్నెల

మూలాలు

  1. "ఇష్టపది". హాసం ప్రచురణలు.