సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సరి చేసాను
చి భూరిశ్రవుడు
పంక్తి 3: పంక్తి 3:
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్దం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు [[సాత్యకి]]తో కలసి వచ్చెను.
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్దం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు [[సాత్యకి]]తో కలసి వచ్చెను.


సాత్యకి మరియు [[క్రితవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[క్రితవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భురిశ్రవుడు|భురిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భురిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భురిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భురిశ్రవుడు|భురిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
సాత్యకి మరియు [[క్రితవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[క్రితవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భూరిశ్రవుడు|భూరిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.


[[భురిశ్రవుడు]] ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
[[భూరిశ్రవుడు]] ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.


అంతట [[భురిశ్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భురిశ్రవుడు|భురిశ్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భురిశ్రవుడు|భురిశ్రవుని]] తల ఖండింస్తాడు.
అంతట [[భూరిశ్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండింస్తాడు.


[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[క్రితవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[క్రితవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[క్రితవర్మ]]ని, [[క్రితవర్మ]] నిరాయుధుడైన [[భురిశ్రవుడు|భురిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[క్రితవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[క్రితవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[క్రితవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[క్రితవర్మ]]ని, [[క్రితవర్మ]] నిరాయుధుడైన [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[క్రితవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.


[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:మహాభారతం]]

21:43, 30 మే 2008 నాటి కూర్పు

సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా కలదు. ఇతను కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.

సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్దం చేసెను. కృష్ణుడు శాంతి రాయబారమునకు హస్తినాపురంనకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.

సాత్యకి మరియు క్రితవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, క్రితవర్మ కౌరవుల వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి ద్రోణుని విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న భూరిశ్రవునితో యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.

భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.

అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండింస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామంలో సాత్యకి, క్రితవర్మ ఇద్దరూ బ్రతికారు. క్రితవర్మ కృపాచార్యుడు మరియు అశ్వద్ధామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని క్రితవర్మని, క్రితవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, క్రితవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది.

చూడు

లింకు

"https://te.wikipedia.org/w/index.php?title=సాత్యకి&oldid=306208" నుండి వెలికితీశారు