కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
కోపల్లె హనుమంతరావు మచిలీపట్నంలో |
'''కోపల్లె హనుమంతరావు''' మచిలీపట్నంలో [[ఆంధ్ర జాతీయ కళాశాల]] స్థాపించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది. |
||
మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా |
మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండా వుండటం |
||
పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... |
పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... స్వాతంత్ర్య సమర యోధులు, దేశాభిమానులు |
||
ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం. |
ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం. |
||
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
11:40, 18 జూన్ 2008 నాటి కూర్పు
కోపల్లె హనుమంతరావు మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండా వుండటం
పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... స్వాతంత్ర్య సమర యోధులు, దేశాభిమానులు
ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం.